ఆర్మీ జవాన్కు ఘన సన్మానం
NEWS Jul 06,2025 02:26 pm
జగిత్యాలః దేశ రక్షణకై ఆర్మీలో 17 ఏళ్లు పనిచేసి నేడు పదవీ విరమణ చేసిన జవాన్ బోర్రోల్ల రాజేష్కు మోచిసంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బైరీ రాజేశ్వర్, గౌరవాధ్యక్షులు చింతకింది భూమయ్య, నారాయణ సాయిచందు, ప్రకాష్, శ్రీనివాస్, శోభన్, శ్యామ్, రాజేష్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.