వైభవంగా తొలి ఏకాదశి పూజలు
NEWS Jul 06,2025 01:57 pm
పామూరులోని సత్యభామ రుక్మిణి సమేత మదన వేణుగోపాలస్వామి ఆలయంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పామూరు పంచాయతీ కార్యదర్శి అరవింద, ఎంపీడీవో పట్టణ ప్రముఖులు పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది.