ల్యాండ్ పూలింగ్ కు 7 గ్రామాలు ఓకే..
NEWS Jul 06,2025 06:10 am
అమరావతి నిర్మాణం, భూ కేటాయింపులపై సీఆర్డీఏ ఆమోదం తెలిపిందన్నారు మంత్రి నారాయణ. రాబోయే 50 ఏళ్ల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. అదనపు ల్యాండ్ పూలింగ్కు 7 గ్రామాలు అంగీకరించాయని వెల్లడించారు. కొత్తగా 20,494 ఎకరాలకు పర్మిషన్ లభించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రాజధాని నిర్మాణం చేపడతామన్నారు.