పరిశ్రమల నిర్వహణపై సీఎం రేవంత్ సమీక్ష
NEWS Jul 05,2025 03:50 am
తెలంగాణలో పరిశ్రమల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్రెడ్డి. పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదం నేపథ్యంలో అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, భూసేకరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారులు, అధికారులు హాజరుకానున్నారు.