బాసర IIIT ప్రవేశాల్లో ఎంపికైన మెట్పల్లి
జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని
NEWS Jul 05,2025 05:16 am
ఈరోజు వెలువడిన బాసర త్రిబుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల్లో మెట్పల్లి జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విశ్వనాథం వాగ్దేవి ఎంపికైంది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థినికి అభినందనలు తెలిపారు.