హిమాచల్ప్రదేశ్లో వరదలు
NEWS Jul 04,2025 04:45 pm
హిమాచల్ప్రదేశ్లో క్లౌడ్బర్స్ట్తో ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. జూన్ 20 నుంచి జూలై 3 వరకు 69 మంది మృతి చెందగా, మండీ జిల్లాలో అత్యధిక నష్టం జరిగింది. ఇళ్లు కూలిపోవడంతో అనేక మంది గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్జెన్సీ సేవలు, నిర్వహణ చర్యలు కొనసాగుతున్నాయి.