రెండో టెస్టులో పట్టు బిగించిన టీమిండియా
NEWS Jul 04,2025 05:29 am
ఇంగ్లాండ్తో రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చాటింది. శుభ్మన్ గిల్ 269 పరుగులతో రికార్డు సృష్టించగా, జడేజా (89) మద్దతు ఇచ్చాడు. రెండో రోజు ముగిసేసరికి భారత్ 587 పరుగులు చేసి ఇంగ్లాండ్ను 77/3కి పరిమితం చేసింది. అకాశ్ దీప్, సిరాజ్ మొదటి మూడు వికెట్లు తీసి ఆధిక్యత కల్పించారు.