నేడు గాంధీభవన్లో పీఏసీ మీటింగ్:
ఖర్గే, వేణుగోపాల్ హాజరు
NEWS Jul 04,2025 02:25 am
నేడు హైదరాబాద్లోని గాంధీభవన్లో తెలంగాణ పీఏసీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కె.సి.వేణుగోపాల్ పాల్గొననున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్మాణం, పార్టీ రాజకీయ వ్యూహాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.