తెలంగాణ సీఎస్కు హైకోర్టు నోటీసులు
NEWS Jul 03,2025 04:54 am
ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించు కోలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ కు సంబంధించి సీఎస్ కె.రామకృష్ణ రావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టి.కె.శ్రీదేవిలకు నోటీసులు జారీ చేసింది. మున్సిపాలిటీల్లో ఉండే భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.