ఏపీలో ప్రైవేటు పాఠశాలల బంద్:
అధికారుల వైఖరికి నిరసన
NEWS Jul 03,2025 07:32 am
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు పాఠశాలలు నేడు బంద్కు పిలుపునిచ్చాయి. కొందరు అధికారుల ఏకపక్ష వైఖరి, వేధింపులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బంద్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ ఆవేదన తెలపడానికేనని పాఠశాల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. షోకాజ్ నోటీసులతో పాఠశాలలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించాయి.