ఏపీలో ఏడాదిగా ఒకే విధానం: చంద్రబాబు
NEWS Jul 02,2025 11:41 am
సీఎం చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకతపై ఒకే విధానాన్ని కొనసాగించామని తెలిపారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో 9.62 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.79 లక్షల ఉద్యోగాల సృష్టి, 8.21% జీఎస్డీపీ వృద్ధిని సాధించామన్నారు. అమరావతి, పోలవరం, గ్రీన్ ఎనర్జీ, ఐటీ రంగాల్లో ప్రగతి సాధించామని చెప్పారు.