ఏపీలో లక్ష ఫామ్ పాండ్స్ పూర్తి: పవన్ కల్యాణ్
NEWS Jul 02,2025 03:56 pm
ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి కోసం లక్ష ఫామ్ పాండ్స్ నిర్మాణం పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. రైతులకు నీటి సౌకర్యం కల్పించేందుకు ఈ పాండ్స్ ఉపయోగపడతాయని, రాష్ట్రవ్యాప్తంగా మరో 55 వేల పాండ్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ చర్యలు రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు.