ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్లో బాలకృష్ణ అతిథి పాత్ర
NEWS Jul 02,2025 02:22 pm
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్లో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో నటిస్తారని తెలిసింది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సాయి సుశాంత్, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం యువతను ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది.