బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
NEWS Jul 02,2025 08:10 am
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ అత్యాధునిక ఆసుపత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ఆంకాలజీ, కార్డియాక్ సైన్సెస్ సహా ఎనిమిది కీలక రంగాలలో సేవలు అందిస్తుంది. ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఈ ఆసుపత్రి ఒక ముందడుగని సీఎం అన్నారు.