మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
NEWS Jul 01,2025 02:50 pm
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి భారీ ఊరట లభించింది. పల్నాడు జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పిన్నెల్లిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ 10 రోజుల తర్వాతకి వాయిదా వేసింది.