హాజీపురంలో పల్లెనిద్ర చేసిన ఎస్ఐ
NEWS Jul 01,2025 08:21 am
హనుమంతునిపాడు మండలం హాజీపురంలో ఎస్ఐ మాధవరావు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానికులకు ఎస్ఐ సూచించారు.అనుమానిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు అనిపిస్తే.. వెంటనే ఆ పోలీసులకు తెలియజేయాలన్నారు.