మంచినీటి పథక నిర్మాణానికి శంకుస్థాపన
NEWS Jul 01,2025 08:32 am
బుచ్చయ్యపేట మండలం అప్పంపాలెంలో 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షిత మంచినీటి పథక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు. అనంతరం మల్లంలో పాడి రైతులకు పశుదాణా గింజలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ సత్యనారాయణ, తహసిల్దార్ లక్ష్మి, ఎంపీపీ నాగేశ్వరిదేవి, మండలాధ్యక్షులు కోటేశ్వరరావు, తమరాన దాసు, నమ్మి శ్రీను తదితరులు పాల్గొన్నారు.