పాశమైలారం ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
NEWS Jun 30,2025 02:05 pm
సంగారెడ్డి జిల్లా పాశమైలారం అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు మంత్రి దామోదర రాజ నరసింహ. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.