కేఫ్లో సామాన్యుడిలా క్యూ కట్టిన
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
NEWS Jun 30,2025 03:56 pm
హైదరాబాద్: మాదాపూర్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్లో లైన్లో సామాన్యుడిలా నిలబడిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాట్ టాపిక్గా మారారు. ఈ కేఫ్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన వంతు కోసం వేచి చూస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ ఫోటో చూసిన వ్యక్తులు ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు.