Logo
Download our app
ప‌ర‌కాల నుంచి కొండా కూతురు పోటీ
NEWS   Jun 30,2025 10:16 am
వ‌రంగ‌ల్ రాజ‌కీయాలు రోజు రోజుకు మారి పోతున్నాయి. మంత్రి వ‌ర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మ‌ధ్య కోల్డ్ వార్ కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి తాను ప‌ర‌కాల నుంచి పోటీ చేస్తానంటూ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు కొండా దంప‌తుల కూతురు సుస్మిత‌. సోష‌ల్ మీడియా అకౌంట్ లో కూడా అప్ డేట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది పార్టీలో.

Top News


ENTERTAINMENT   Jul 02,2025 12:04 pm
**‘డకాయిట్’ నుంచి శ్రుతి హాసన్ ఔట్: అడివి శేష్ స్పష్టీకరణ**
అడివి శేష్ నటిస్తున్న ‘డకాయిట్’ చిత్రం నుంచి శ్రుతి హాసన్ తప్పుకోవడంపై స్పష్టత ఇచ్చాడు. రాజేష్ మన్నే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, శ్రుతితో ఎలాంటి వివాదం లేదని, పని...
ENTERTAINMENT   Jul 02,2025 12:04 pm
**‘డకాయిట్’ నుంచి శ్రుతి హాసన్ ఔట్: అడివి శేష్ స్పష్టీకరణ**
అడివి శేష్ నటిస్తున్న ‘డకాయిట్’ చిత్రం నుంచి శ్రుతి హాసన్ తప్పుకోవడంపై స్పష్టత ఇచ్చాడు. రాజేష్ మన్నే పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, శ్రుతితో ఎలాంటి వివాదం లేదని, పని...
LATEST NEWS   Jul 02,2025 09:43 am
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండ‌గులు. ఆల‌యం లోప‌ల భ‌క్తులు ఉండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిందితుల‌పై...
LATEST NEWS   Jul 02,2025 09:43 am
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండ‌గులు. ఆల‌యం లోప‌ల భ‌క్తులు ఉండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిందితుల‌పై...
LATEST NEWS   Jul 02,2025 09:28 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని 76 వేల 126 మంది ద‌ర్శించుకున్నారు. 24 వేల 720 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల...
LATEST NEWS   Jul 02,2025 09:28 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని 76 వేల 126 మంది ద‌ర్శించుకున్నారు. 24 వేల 720 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల...
⚠️ You are not allowed to copy content or view source