హెల్మెట్లు వాడక పోతే జైలుకే
NEWS Jun 29,2025 08:06 pm
మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా రైడింగ్ సేఫ్టీ పెంచేందుకు చర్యలు చేపట్టింది. జనవరి 1 నుంచి కొత్తబైక్, స్కూటర్ కొంటే 2 BIS హెల్మెట్లు తప్పనిసరిగా వాడాలని స్పష్టం చేసింది. కొత్తగా అమ్మే ప్రతి ద్విచక్ర వాహనంతో పాటు BIS ప్రమాణాల హెల్మెట్లు తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంది.