ఇంటింటి ప్రచారాన్ని సక్సెస్ చేయాలి
NEWS Jun 29,2025 12:10 pm
కూటమి సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా నేతలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారంపై ఫోకస్ పెట్టాలన్నారు. జూలై 2 నుంచి చేపట్టే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సూచించారు. సంస్థాగత ఎన్నికల నిర్మాణం, సుపరిపాలనలో తొలి అడుగుపై మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏడాది పాలనలో విజయాల్ని వివరించారు. రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్ . పలువురు నేతలు సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు చంద్రబాబు.