రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి
NEWS Jun 29,2025 02:10 pm
రౌడీ షీట్ లందరూ సత్ప్రవర్తనతో మెలగాలని మార్కాపురం సిఐ సుబ్బారావు సూచించారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక సీఐ కార్యాలయం వద్ద రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర చరిత్ర కలిగిన వారందరూ సమాజంలో ప్రజలకు హాని చేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన సూచించారు. గ్రామాలలో దొంగతనాలు చేసిన, ఆర్లలు సృష్టించిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.