ఆఫీస్కు వరుస కట్టిన రాజకీయ నాయకులు
NEWS Jun 28,2025 07:59 pm
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో దాడికి గురైన ఛానెల్ కార్యాలయానికి వివిధ పార్టీల నాయకులు తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయాన్ని సందర్శించి, యాజమాన్యానికి ధైర్యం చెప్పారు.