బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ
NEWS Jun 28,2025 11:29 am
కోరుట్ల విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులు అందజేశారు మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.