సింహాచలం సన్నిధిలో మంత్రి కొలుసు
NEWS Jun 28,2025 03:10 pm
సింహాచలం లో ఉన్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి కొలుసు పార్థసారథి. పూర్ణ కుంభంతో మంత్రి కి స్వాగతం పలికారు వేద పండితులు .దర్శనం అనంతరం ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలతో పాటు చిత్ర పటాన్ని అందించారు.