నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు
NEWS Jun 27,2025 09:59 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. పర్యాటకం, సాంకేతికత, పారిశ్రామిక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ కార్యక్రమాలను రూపొందించుకున్నారు. పాలనలో వేగం పెంచుతూ అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు.