గిద్దలూరు ఎమ్మెల్యేను కలిసిన కమిషనర్
NEWS Jun 26,2025 09:59 pm
గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డిని మున్సిపాలిటీ కమిషనర్ ఈవీ రమణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై వెనువెంటనే స్పందించాలని ఎమ్మెల్యే సూచించారు.