మెట్ పల్లిలో "భువన్ సర్వే"
NEWS Jun 26,2025 10:07 pm
"ఒక మార్పు అభివృద్ధికి మలుపు" 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆదేశాలతో భువన్ సర్వే నిర్వహిస్తున్నారు. భువన్ సర్వే అనగా ప్రస్తుతం ఉన్న ఇంటి కొలతల ఆధారంగా ఇంటి పన్ను విధించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అక్షయ్ కుమార్, వార్డు ఆఫీసర్ నిఖిల్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్ , ఎండి నిజాం, ధర్మేందర్ పాల్గొన్నారు.