ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలు మంజూరు
NEWS Jun 26,2025 08:26 am
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య బిల్లులు మంజూరు చేసింది. రూ. 180.38 కోట్ల వైద్య బిల్లులను చెల్లించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దీంతో..26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించిందని పేర్కొన్నారు.