మరాఠా, హర్యానా పోల్ ఫుటేజ్ ఇవ్వండి
NEWS Jun 26,2025 12:07 pm
కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ పుటేజ్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికలలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో తాము అన్ని వివరాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపింది ఈసీ.