పదోన్నతితో మరింత బాధ్యతాయుతంగా పనిచేయండి
NEWS Jun 25,2025 10:32 pm
పదోన్నతి పొందిన వారు మరింత బాధ్యతాయుతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ దామోదర్ చెప్పారు. జిల్లా పోలీస్ శాఖలో పదోన్నతులు పొందిన వారికి ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో ఎస్పి దామోదర్ నియామక పత్రాలు అందజేశారు. జిల్లాలో ఖాళీల ఆధారంగా ఏఎస్ఐలు నలుగురిని SI లుగా.. ఆరుగురు ఏఆర్ కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు పొందారు.