మందస వైద్యాధికారిణిగా కె.మౌనిక
NEWS Jun 25,2025 10:30 pm
మందస పీహెచ్సీ వైద్యాధికారిణిగా కొత్తపల్లి మౌనిక బాధ్యతలు చేపట్టారు. కవిటి పిహెచ్సి నుండి ఈమె మందస కు బదిలీపై వచ్చారు. గతంలో బాధ్యతలు నిర్వహించిన ఎం సంపత్ కుమార్ వెంకటాపురం బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతన వైద్యాధికారిణి కె మౌనిక మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.