ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పీఆర్ కళాశాలలో 149వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు. ఇందులో త్రిపురాంతకం మండలానికి చెందిన కవి గొట్టిముక్కుల నాసరయ్యను సత్కరించారు. ఆయన తెలుగులో పలు కవనాలు రచించడంతో ఆయనకి గుర్తింపు లభించింది.