Logo
Download our app
ప్రధాని మోదీ 'ది ఎమర్జెన్సీ డైరీస్'..
NEWS   Jun 25,2025 07:38 am
ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ దేశంలో ఆనాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ ఎమ‌ర్జెన్సీ విధించిన స‌మ‌యంలో తాను ఎలా గ‌డిపాన‌నే దానిపై ఓ పుస్త‌కాన్ని రాసిన‌ట్లు తెలిపారు. దాని పేరే ది ఎమ‌ర్జెన్సీ డైరీస్. ఈ కాల క్ర‌మంలో ఆ స‌మ‌యంలో త‌న ప్ర‌యాణం ఎలా సాగిందో ఇందులో వివ‌రించాన‌ని తెలిపారు ఎక్స్ వేదిక‌గా. ఎమ‌ర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్బంగా ఈ పుస్త‌కాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకు వ‌స్తున్న‌ట్లు మోదీ వెల్ల‌డించారు.

Top News


LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...
LATEST NEWS   Feb 19,2026 09:17 pm
అజహరుద్దీన్‌ పదవికి గండం
TG: మంత్రిగా అజహరుద్దీన్‌ ప్రమాణం చేసి మూడున్నర నెలలైంది. కానీ ఇంతవరకూ MLA/MLC కాలేదు. గవర్నర్ కోటాలో MLCని చేసినా సుప్రీంకోర్టు ఆదేశాలతో అమలు నిలిచింది. మంత్రి...
LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...
LATEST NEWS   Feb 19,2026 03:34 pm
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
భూమి ఉన్నంతవరకు, భూమిపై మనుషులు ఉన్నంతవరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిరస్మరణీయుడని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శివాజీ చౌక్‌లో పురపాలక సంఘం...
LATEST NEWS   Feb 19,2026 03:33 pm
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్: శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ ప్రారంభించారు. రోగులు ఉచిత...
LATEST NEWS   Feb 19,2026 03:33 pm
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్: శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ ప్రారంభించారు. రోగులు ఉచిత...
⚠️ You are not allowed to copy content or view source