ప్రధాని మోదీ 'ది ఎమర్జెన్సీ డైరీస్'..
NEWS Jun 25,2025 07:38 am
ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ దేశంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో తాను ఎలా గడిపాననే దానిపై ఓ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. దాని పేరే ది ఎమర్జెన్సీ డైరీస్. ఈ కాల క్రమంలో ఆ సమయంలో తన ప్రయాణం ఎలా సాగిందో ఇందులో వివరించానని తెలిపారు ఎక్స్ వేదికగా. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకు వస్తున్నట్లు మోదీ వెల్లడించారు.