భూ భారతి సమస్యలు పరిష్కరిస్తాం..
NEWS Jun 25,2025 01:22 pm
భూభారతిపై కథలాపూర్ మండలంలోని 19 గ్రామాల్లో సభలు నిర్వహించగా మొత్తం 942 సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు తహసిల్దార్ వినోద్ కుమార్ తెలిపారు. ఆగస్టు 15 వరకు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నగేష్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.