స్వామి ముద్దంను సత్కరించిన APUWJ
NEWS Jun 24,2025 05:56 pm
ఒంగోలు: APUWJ 36వ మహాసభల్లో భాగంగా తొలి రోజు 'మీడియాలో AI - వాస్తవాల నిర్ధారణ' అంశంపై సెమినార్ జరిగింది. ఈ సదస్సులో ప్రధాన వక్త స్వామి ముద్దంను సత్కరించారు IJU జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, APUWJ రాష్ట్ర అధ్యక్షులు IV సుబ్బారావు, APUWJ నాయకులు. ఈ సదస్సులో జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.