Logo
Download our app
'కృత్రిమ మేధా' సెమినార్‌కు హాజ‌రైన APUWJ నాయకులు
NEWS   Jun 24,2025 05:00 pm
ప్రకాశం జిల్లా ఒంగోలులో APUWJ ఆధ్వర్యంలో 'కృత్రిమ మేధా, సామాజిక మాధ్యమాలు, వాస్తవాల నిర్దారణ' అనే అంశంపై సెమినార్ నిర్వ‌హించారు. ఎన్టీఆర్ కళాభవన్లో జ‌రిగిన సెమినార్‌లో కొండేపి నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే నాయకులు సిహెచ్.వెంకటేశ్వర్ రెడ్డి, గుమ్మల్ల శివ, మామిళ్లపల్లి మల్లికార్జున, పూర్ణ, కిరణ్, లింగయ్య నాయుడు త‌దిత‌ర పాత్రికేయులు హాజ‌ర‌య్యారు.

Top News


LATEST NEWS   Jul 01,2025 08:43 am
న‌లుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...
LATEST NEWS   Jul 01,2025 08:43 am
న‌లుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...
LATEST NEWS   Jul 01,2025 08:41 am
ఆకతాయిలకు ఒంగోలు డీఎస్పీ కౌన్సెలింగ్
ఈవ్ టీజర్లు, ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసర్ల ఆట‌క‌ట్టించారు ఒంగోలు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ‌త‌ రాత్రి మొత్తం 60 మందిని అదుపులోకి తీసుకున్నారు....
LATEST NEWS   Jul 01,2025 08:41 am
ఆకతాయిలకు ఒంగోలు డీఎస్పీ కౌన్సెలింగ్
ఈవ్ టీజర్లు, ట్రిపుల్ రైడింగ్, బైక్ రేసర్ల ఆట‌క‌ట్టించారు ఒంగోలు పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ‌త‌ రాత్రి మొత్తం 60 మందిని అదుపులోకి తీసుకున్నారు....
LATEST NEWS   Jul 01,2025 08:32 am
మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న
బుచ్చయ్యపేట మండలం అప్పంపాలెంలో 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షిత మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు. అనంతరం మల్లంలో...
LATEST NEWS   Jul 01,2025 08:32 am
మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న
బుచ్చయ్యపేట మండలం అప్పంపాలెంలో 20 వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన రక్షిత మంచినీటి ప‌థ‌క నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు. అనంతరం మల్లంలో...
⚠️ You are not allowed to copy content or view source