డ్రగ్స్ పై సీఐ అవగాహన సదస్సు
NEWS Jun 23,2025 04:29 pm
ఇబ్రహీంపట్నం కళాశాలలో డ్రగ్స్ పైన అవగాహన సదస్సును మెట్ పల్లి సీఐ వి.అనిల్ కుమార్ నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. యువత మత్తుకి అలవాటు పడి విలువైన భవిష్యత్తును పాడు చేసుకోకుండా ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని, చెడు అలవాట్లకి, వ్యసనాలు ఉన్న స్నేహితులకి దూరంగా ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు.