జగన్ కు చెందిన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తాడేపల్లిగూడెం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 21న కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఘటనపై ఫిర్యాదు చేశారు వైసీపీ నేత అంకంరెడ్డి నారాయణ. ఈ మేరకు ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.