ఒంటరి మహిళలు భారత్ కు వెళ్లొద్దు
NEWS Jun 22,2025 02:25 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకున్నారు భారత్ పై. ఇండియాలో రేప్లు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్ల కూడదని, ఆ దేశ ఉద్యోగులకు సూచించారు. భారత్ వెళ్లే అమెరికా పర్యాటకులు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరిక జారీ చేసింది. లెవల్-2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో ఈ నెల 16న ఆకస్మిక ప్రకటన విడుదల చేశారు. నేరాలు, ఉగ్రవాదం పెరిగినందున కొన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.