అంతరిక్ష యానానికి జాహ్నవి దంగేటి ఎంపిక
NEWS Jun 20,2025 02:16 pm
టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ అంతరిక్ష యానానికి జాహ్నవి దంగేటి ఎంపికైంది. అంతరిక్షంలో అడుగు పెట్టనున్న తొలి భారతీయురాలిగా రికార్డు సాధించనుంది. ఇప్పటివరకు భారత్ లో జన్మించి, నివసిస్తున్న మహిళ నేరుగా అంతరిక్షయానానికి ఎంపిక కాలేదు. 2029 మార్చి నెలలో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించనున్న మొదటి అంతరిక్ష మిషన్ ఇది. దీనికి ఎంపిక కావడంతో ఒక్కసారిగా సంచలనంగా మారింది.