Logo
Download our app
సినిమా అవార్డుల్లో సిరిసిల్ల జిల్లా ప్రతిభ
NEWS   Jun 14,2025 12:01 pm
గద్దర్ సినిమా అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతిభ పరిమళించింది. 'మల్లేశం' (2019) చిత్రానికి రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాల టీచర్, రచయిత పెద్దింటి అశోక్ కుమార్ మాటలు, టైటిల్ పాట అందించగా, ఉత్తమ తృతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. 2023లో 'బలగం' చిత్రానికి వేణు వెల్దండి దర్శకత్వం వహించి ఉత్తమ ప్రథమ చిత్రంగా నిలిచింది. ఈ ఇద్దరు సృజనాత్మక వ్యక్తులు జిల్లాకు గౌరవం తెచ్చారు.

Top News


LATEST NEWS   Jul 02,2025 09:43 am
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండ‌గులు. ఆల‌యం లోప‌ల భ‌క్తులు ఉండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిందితుల‌పై...
LATEST NEWS   Jul 02,2025 09:43 am
ఇస్కాన్ దేవాలయంపై కాల్పులు
అమెరికాలోని శ్రీశ్రీ రాధాకృష్ణ ఇస్కాన్ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు దుండ‌గులు. ఆల‌యం లోప‌ల భ‌క్తులు ఉండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిందితుల‌పై...
LATEST NEWS   Jul 02,2025 09:28 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని 76 వేల 126 మంది ద‌ర్శించుకున్నారు. 24 వేల 720 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల...
LATEST NEWS   Jul 02,2025 09:28 am
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
తిరుమ‌లలో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని 76 వేల 126 మంది ద‌ర్శించుకున్నారు. 24 వేల 720 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల...
LATEST NEWS   Jul 02,2025 09:19 am
ఖాకీల తీరుపై హైకోర్టు క‌న్నెర్ర
తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయంటూ మండిప‌డింది. సివిల్ కేసుల్లో ఎలా జోక్యం చేసుకుంటారంటూ ప్ర‌శ్నించింది. సెటిల్మెంట్లు...
LATEST NEWS   Jul 02,2025 09:19 am
ఖాకీల తీరుపై హైకోర్టు క‌న్నెర్ర
తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు సివిల్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయంటూ మండిప‌డింది. సివిల్ కేసుల్లో ఎలా జోక్యం చేసుకుంటారంటూ ప్ర‌శ్నించింది. సెటిల్మెంట్లు...
⚠️ You are not allowed to copy content or view source