Logo
Download our app
పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం
NEWS   Jun 09,2025 01:45 pm
పేద‌ల ప‌క్షాన త‌మ స‌ర్కార్ ప‌ని చేస్తోంద‌న్నారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామ‌న్నారు. ఖమ్మం జిల్లా మద్దులపల్లి గ్రామంలో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇచ్చిన హామీల‌న్నింటిని నెర‌వేర్చుతున్నామ‌ని తెలిపారు.

Top News


SPORTS   Jul 02,2025 01:23 am
చానస్య గౌడ్‌కు మంత్రి అభినందనలు ఐస్‌ స్కేటింగ్‌లో రెండు పతకాలు
జాతీయ జూనియ‌ర్ ఐస్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఎర్రంకి చానస్య గౌడ్ (తెలంగాణ) 2 పతకాలు (రజతం, కాంస్యం) సాధించింది. డెహ్రాడూన్‌లో అండర్‌-9 బాలికల విభాగంలో చానస్య...
SPORTS   Jul 02,2025 01:23 am
చానస్య గౌడ్‌కు మంత్రి అభినందనలు ఐస్‌ స్కేటింగ్‌లో రెండు పతకాలు
జాతీయ జూనియ‌ర్ ఐస్‌ స్కేటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఎర్రంకి చానస్య గౌడ్ (తెలంగాణ) 2 పతకాలు (రజతం, కాంస్యం) సాధించింది. డెహ్రాడూన్‌లో అండర్‌-9 బాలికల విభాగంలో చానస్య...
LATEST NEWS   Jul 02,2025 12:28 am
ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభంలో పాల్గొన్న చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనురు...
LATEST NEWS   Jul 02,2025 12:28 am
ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభోత్సవం
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఆదరణ వృద్ధుల ఆశ్రమం ప్రారంభంలో పాల్గొన్న చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు గూనురు...
LIFE STYLE   Jul 02,2025 12:26 am
బాలల రక్షణ చట్టం
LIFE STYLE   Jul 02,2025 12:26 am
బాలల రక్షణ చట్టం
⚠️ You are not allowed to copy content or view source