Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


LATEST NEWS   Jul 14,2026 01:27 pm
జర్నలిస్టులను అడ్డుకోవడం తగదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బండగిరి నగరంలో విధి నిర్వహణకు వెళ్లిన జర్నలిస్టులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని పినపాక మండల రిపోర్టర్లు ఖండించారు. భయ్యారం...
LATEST NEWS   Jul 14,2026 01:27 pm
జర్నలిస్టులను అడ్డుకోవడం తగదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బండగిరి నగరంలో విధి నిర్వహణకు వెళ్లిన జర్నలిస్టులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని పినపాక మండల రిపోర్టర్లు ఖండించారు. భయ్యారం...
LATEST NEWS   Jul 14,2026 01:26 pm
SIR పారదర్శకంగా నిర్వహించాలి
పినపాక నియోజకవర్గంలో SIR ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ కోరారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని, రైతులు,...
LATEST NEWS   Jul 14,2026 01:26 pm
SIR పారదర్శకంగా నిర్వహించాలి
పినపాక నియోజకవర్గంలో SIR ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ కోరారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని, రైతులు,...
LATEST NEWS   Jul 14,2026 01:06 pm
జాతీయ అవార్డు గ్రహీత రాహుల్‌కు సన్మానం
జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్‌ను పీఆర్‌టీయూటీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు...
LATEST NEWS   Jul 14,2026 01:06 pm
జాతీయ అవార్డు గ్రహీత రాహుల్‌కు సన్మానం
జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్‌ను పీఆర్‌టీయూటీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు...
⚠️ You are not allowed to copy content or view source