Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


SPORTS   Jun 21,2026 11:25 am
11 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, లిస్ట్-ఎ క్రికెట్...
SPORTS   Jun 21,2026 11:25 am
11 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, లిస్ట్-ఎ క్రికెట్...
LATEST NEWS   Jun 21,2026 11:20 am
2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్‌
తెలంగాణలో కీలకమైన మెట్రో విస్తరణ, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి, సమస్యలను తేల్చుకోవాలనే ప‌నిలో ప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 2...
LATEST NEWS   Jun 21,2026 11:20 am
2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్‌
తెలంగాణలో కీలకమైన మెట్రో విస్తరణ, రైల్వే పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా చర్చించి, సమస్యలను తేల్చుకోవాలనే ప‌నిలో ప‌డ్డారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 2...
LATEST NEWS   Jun 21,2026 11:09 am
యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సభ్యులు యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేస్తూ ధ్యానం చేశారు. ప్రతిరోజూ...
LATEST NEWS   Jun 21,2026 11:09 am
యోగాతో మానసిక శారీరక ఆరోగ్యం
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో సభ్యులు యోగాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేస్తూ ధ్యానం చేశారు. ప్రతిరోజూ...
⚠️ You are not allowed to copy content or view source