Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


LATEST NEWS   May 17,2026 01:54 pm
పార్కును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి సాయిరాంపుర కాలనీలో ఉన్న చిన్న పిల్లల పార్కును మున్సిపల్ కమిషనర్ సందర్శించి, పిల్లలు ఆడుకునే సామాగ్రి పాడవటంతో వాటిని పరీక్షించారు. పట్టణంలో...
LATEST NEWS   May 17,2026 01:54 pm
పార్కును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారి సాయిరాంపుర కాలనీలో ఉన్న చిన్న పిల్లల పార్కును మున్సిపల్ కమిషనర్ సందర్శించి, పిల్లలు ఆడుకునే సామాగ్రి పాడవటంతో వాటిని పరీక్షించారు. పట్టణంలో...
LATEST NEWS   May 17,2026 01:30 pm
ఎబోలా: WHO హెల్త్‌ ఎమర్జెన్సీ
ప్రాణాంతక ఎబోలా వైరస్‌తో ఆఫ్రికా ఖండం కాంగోలో 88మంది ప్రాణాలు కోల్పోగా, మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఉగాండాలో కూడా వైరస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి....
LATEST NEWS   May 17,2026 01:30 pm
ఎబోలా: WHO హెల్త్‌ ఎమర్జెన్సీ
ప్రాణాంతక ఎబోలా వైరస్‌తో ఆఫ్రికా ఖండం కాంగోలో 88మంది ప్రాణాలు కోల్పోగా, మరో 300మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఉగాండాలో కూడా వైరస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి....
LATEST NEWS   May 17,2026 10:34 am
పెట్రోల్ ధ‌ర‌లో హైద‌రాబాద్‌లోనే అధికం
LATEST NEWS   May 17,2026 10:34 am
పెట్రోల్ ధ‌ర‌లో హైద‌రాబాద్‌లోనే అధికం
⚠️ You are not allowed to copy content or view source