Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


LATEST NEWS   Jul 04,2026 06:44 pm
డీఏ, పీఆర్సీ అమలు చేయాలి: TPUS
మల్లాపూర్: ఉపాధ్యాయులకు రావాల్సిన 6 డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, ఇతర పెండింగ్ ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (TPUS)...
LATEST NEWS   Jul 04,2026 06:44 pm
డీఏ, పీఆర్సీ అమలు చేయాలి: TPUS
మల్లాపూర్: ఉపాధ్యాయులకు రావాల్సిన 6 డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, ఇతర పెండింగ్ ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (TPUS)...
LATEST NEWS   Jul 04,2026 03:33 pm
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి ఎమ్మెల్యే
రాయికల్: కైరీగూడెం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి చీరలను కానుకగా అందజేశారు. కార్యక్రమంలో...
LATEST NEWS   Jul 04,2026 03:33 pm
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి ఎమ్మెల్యే
రాయికల్: కైరీగూడెం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి చీరలను కానుకగా అందజేశారు. కార్యక్రమంలో...
LATEST NEWS   Jul 04,2026 03:31 pm
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
రాయికల్ మండలంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPTF) నాయకులు డిప్యూటీ తహశీల్దార్ అరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని,...
LATEST NEWS   Jul 04,2026 03:31 pm
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
రాయికల్ మండలంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPTF) నాయకులు డిప్యూటీ తహశీల్దార్ అరుణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని,...
⚠️ You are not allowed to copy content or view source