Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


LATEST NEWS   Jun 19,2026 11:15 pm
మణికొండలో జనసేన ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో...
LATEST NEWS   Jun 19,2026 11:15 pm
మణికొండలో జనసేన ఆఫీస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మణికొండలో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో...
LATEST NEWS   Jun 19,2026 11:10 pm
మహిళకు ప్రాణదాతగా నిలిచిన వేణు
మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు అత్యవసర స‌ర్జ‌రీ కోసం ఏబీ పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించారు....
LATEST NEWS   Jun 19,2026 11:10 pm
మహిళకు ప్రాణదాతగా నిలిచిన వేణు
మెట్‌పల్లి పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళకు అత్యవసర స‌ర్జ‌రీ కోసం ఏబీ పాజిటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించారు....
LATEST NEWS   Jun 19,2026 06:23 pm
స్వర్గలోక రథాన్ని అందించిన డాక్టర్
నిర్మల్ జిల్లా ప్రముఖ వైద్యులు డా. దేవేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో న్యూ లోలం గ్రామానికి స్వర్గలోక రథాన్ని అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సంద‌ర్భంగా...
LATEST NEWS   Jun 19,2026 06:23 pm
స్వర్గలోక రథాన్ని అందించిన డాక్టర్
నిర్మల్ జిల్లా ప్రముఖ వైద్యులు డా. దేవేందర్ రెడ్డి తన సొంత ఖర్చులతో న్యూ లోలం గ్రామానికి స్వర్గలోక రథాన్ని అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సంద‌ర్భంగా...
⚠️ You are not allowed to copy content or view source