Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


LATEST NEWS   Apr 28,2026 06:31 pm
10వ‌ ఫ‌లితాలు ఎక్క‌డ తెలుసుకోవాలి?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేస్తారు....
LATEST NEWS   Apr 28,2026 06:31 pm
10వ‌ ఫ‌లితాలు ఎక్క‌డ తెలుసుకోవాలి?
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేస్తారు....
LATEST NEWS   Apr 28,2026 06:17 pm
తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీవీ ఆనంద్‌
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ.. డీజీపీ పోస్టుకు అర్హులైన...
LATEST NEWS   Apr 28,2026 06:17 pm
తెలంగాణ కొత్త‌ డీజీపీగా సీవీ ఆనంద్‌
తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ.. డీజీపీ పోస్టుకు అర్హులైన...
LATEST NEWS   Apr 28,2026 04:11 pm
తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు
TG: 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది.2 వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా,...
LATEST NEWS   Apr 28,2026 04:11 pm
తగ్గిన చికెన్.. పెరిగిన గుడ్ల ధరలు
TG: 15 రోజుల్లోనే గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో గుడ్డుకు రూ.3 మేర ధర పెరిగింది.2 వారాల క్రితం ఒక గుడ్డు ధర రూ.4 ఉండగా,...
⚠️ You are not allowed to copy content or view source