Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


LATEST NEWS   Aug 15,2026 02:48 pm
బెంగళూరు ఉగ్రకుట్ర భగ్నం.. ఒకరి అరెస్ట్
బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు...
LATEST NEWS   Aug 15,2026 02:48 pm
బెంగళూరు ఉగ్రకుట్ర భగ్నం.. ఒకరి అరెస్ట్
బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు...
LATEST NEWS   Aug 15,2026 02:45 pm
మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు జర్నీ
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన...
LATEST NEWS   Aug 15,2026 02:45 pm
మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు జర్నీ
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన...
LATEST NEWS   Aug 15,2026 02:40 pm
ఈనెల 16న విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ, ఎంపికైన ఉపాధ్యాయులు ఆగస్టు 16న విజయవాడలో భారీ 'ఆత్మగౌరవ ర్యాలీ'కి సిద్ధమయ్యారు. ఇందిరాగాంధీ...
LATEST NEWS   Aug 15,2026 02:40 pm
ఈనెల 16న విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ, ఎంపికైన ఉపాధ్యాయులు ఆగస్టు 16న విజయవాడలో భారీ 'ఆత్మగౌరవ ర్యాలీ'కి సిద్ధమయ్యారు. ఇందిరాగాంధీ...
⚠️ You are not allowed to copy content or view source