Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...
ENTERTAINMENT   Jul 29,2026 04:13 pm
పావలా శ్యామలకు తుది వీడ్కోలు
గుండెపోటుతో క‌న్నుమూసిన ప్రముఖ నటి పావలా శ్యామలకు సినీ ప్రముఖులు, ప్రజల అశ్రునయనాల మధ్య ఫిలింన‌గ‌ర్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత‌క‌ముందు పావలా శ్యామల భౌతికకాయాన్ని...
LATEST NEWS   Jul 29,2026 02:49 pm
తల్లికి వందనం స్కీమ్‌లో మోసం
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన తల్లికి వందనం స్కీమ్‌లో సైబర్ మోసం బయటపడింది. కర్నూలు జిల్లాలో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేశారు ఎయిర్‌టెల్‌ సిమ్...
LATEST NEWS   Jul 29,2026 02:49 pm
తల్లికి వందనం స్కీమ్‌లో మోసం
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన తల్లికి వందనం స్కీమ్‌లో సైబర్ మోసం బయటపడింది. కర్నూలు జిల్లాలో 28 మంది ఖాతాల్లో డబ్బులు మాయం చేశారు ఎయిర్‌టెల్‌ సిమ్...
LATEST NEWS   Jul 29,2026 02:26 pm
పోలీసు విచారణకు హాజరైన తమ్మినేని
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల...
LATEST NEWS   Jul 29,2026 02:26 pm
పోలీసు విచారణకు హాజరైన తమ్మినేని
రూ.4 కోట్ల విలువైన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల...
⚠️ You are not allowed to copy content or view source