Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


LATEST NEWS   Aug 22,2026 09:54 am
తొలి రోజు 'ఇరుముడి' కలెక్షన్స్ సునామీ
రవితేజ మూవీ 'ఇరుముడి' నిన్న థియేటర్లలో విడుదలై భారత్ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే ₹ 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673...
LATEST NEWS   Aug 22,2026 09:54 am
తొలి రోజు 'ఇరుముడి' కలెక్షన్స్ సునామీ
రవితేజ మూవీ 'ఇరుముడి' నిన్న థియేటర్లలో విడుదలై భారత్ వ్యాప్తంగా ఫ‌స్ట్ డే ₹ 14.80 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,673...
LATEST NEWS   Aug 22,2026 09:43 am
సన్నబియ్యం.. కిలో రూ.50కే!
AP: కూటమి ప్రభుత్వం రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌ కార్డు చూపించి ప్రత్యేక కౌంటర్లలో బియ్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా...
LATEST NEWS   Aug 22,2026 09:43 am
సన్నబియ్యం.. కిలో రూ.50కే!
AP: కూటమి ప్రభుత్వం రేషన్‌ కార్డు లేకపోయినా సన్న బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌ కార్డు చూపించి ప్రత్యేక కౌంటర్లలో బియ్యం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా...
ENTERTAINMENT   Aug 22,2026 09:36 am
చిరంజీవి ఎవరినీ తొక్కడు: బండ్ల గణేశ్‌
చిరంజీవి అంటే తనకు ప్రాణమని నిర్మాత బండ్ల గణేశ్‌ చెప్పారు. మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ చిరుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు....
ENTERTAINMENT   Aug 22,2026 09:36 am
చిరంజీవి ఎవరినీ తొక్కడు: బండ్ల గణేశ్‌
చిరంజీవి అంటే తనకు ప్రాణమని నిర్మాత బండ్ల గణేశ్‌ చెప్పారు. మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ చిరుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు....
⚠️ You are not allowed to copy content or view source