Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


LATEST NEWS   Sep 18,2026 09:25 pm
చెరువుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
చెరువులు, నాళాల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ...
LATEST NEWS   Sep 18,2026 09:25 pm
చెరువుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
చెరువులు, నాళాల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ...
LATEST NEWS   Sep 18,2026 09:24 pm
డిమాండ్ల సాధన పోరాటానికి సిద్ధం కావాలి
హనుమకొండలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే సాధారణ జనాభా...
LATEST NEWS   Sep 18,2026 09:24 pm
డిమాండ్ల సాధన పోరాటానికి సిద్ధం కావాలి
హనుమకొండలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే సాధారణ జనాభా...
LATEST NEWS   Sep 18,2026 09:23 pm
అంబేద్కర్ పై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి
అంబేద్కర్ విగ్రహాలను రాజ్యాంగ ప్రతులను అవమానించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవిపీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు. హనుమకొండ నగరంలోని...
LATEST NEWS   Sep 18,2026 09:23 pm
అంబేద్కర్ పై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి
అంబేద్కర్ విగ్రహాలను రాజ్యాంగ ప్రతులను అవమానించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవిపీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ డిమాండ్ చేశారు. హనుమకొండ నగరంలోని...
⚠️ You are not allowed to copy content or view source