Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.

Top News


LATEST NEWS   Sep 05,2026 09:06 pm
బాలిక సదనం నుంచి తమిళనాడుకు దత్తత
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ బాలిక సదనంలో రక్షణ సంరక్షణ విద్యాబుద్ధులు నేర్చుకుని తన ఇష్టాలకు అనుగుణంగా...
LATEST NEWS   Sep 05,2026 09:06 pm
బాలిక సదనం నుంచి తమిళనాడుకు దత్తత
చట్టబద్ధమైన దత్తత శ్రేయస్కరమని హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ ప్రభుత్వ బాలిక సదనంలో రక్షణ సంరక్షణ విద్యాబుద్ధులు నేర్చుకుని తన ఇష్టాలకు అనుగుణంగా...
LATEST NEWS   Sep 05,2026 09:05 pm
గణేష్ వేడుకల్లో విద్యుత్ భద్రతే ప్రాధాన్యం
కరీంనగర్: గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. అనుమతి పొందిన కనెక్షన్లే వాడాలని, ఐఎస్ఐ వైర్లు...
LATEST NEWS   Sep 05,2026 09:05 pm
గణేష్ వేడుకల్లో విద్యుత్ భద్రతే ప్రాధాన్యం
కరీంనగర్: గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. అనుమతి పొందిన కనెక్షన్లే వాడాలని, ఐఎస్ఐ వైర్లు...
LATEST NEWS   Sep 05,2026 09:04 pm
1000 రోజుల ప్రజాపాలన సంబరాలు
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
LATEST NEWS   Sep 05,2026 09:04 pm
1000 రోజుల ప్రజాపాలన సంబరాలు
కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా...
⚠️ You are not allowed to copy content or view source