Logo
Download our app
మహబూబాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
NEWS   Aug 19,2026 09:15 pm
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తిపై 12 మంది వ్యక్తులు రాళ్లు,కర్రలతో దాడి చేశారు.ఈ ఘటనలో తీవ్ర గాయాలు కాగా రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు రమేష్ కు భార్య,ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Top News


LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...
LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...
BIG NEWS   Aug 19,2026 09:11 pm
రూపారెడ్డి హత్య కేసులో మైనర్లు అరెస్ట్‌
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్‌ విద్యార్థులు ఆమె ఇంట్లో చోరీకి 5...
BIG NEWS   Aug 19,2026 09:11 pm
రూపారెడ్డి హత్య కేసులో మైనర్లు అరెస్ట్‌
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్‌ విద్యార్థులు ఆమె ఇంట్లో చోరీకి 5...
ENTERTAINMENT   Aug 19,2026 09:06 pm
తగ్గిన థియేటర్ల టికెట్ రేట్లు!
ENTERTAINMENT   Aug 19,2026 09:06 pm
తగ్గిన థియేటర్ల టికెట్ రేట్లు!
⚠️ You are not allowed to copy content or view source