Logo
Download our app
ఆందోళనలో శ్రీనగర్ NIT విద్యార్థులు
NEWS   May 10,2025 12:36 pm
భార‌త్, పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పాకిస్తాన్ శ్రీ‌న‌గ‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డింది. ఈఘ‌ట‌న‌లో డ్రోన్ల దెబ్బ‌కు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. దీంతో ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో శ్రీ‌న‌గ‌ర్, జ‌మ్మూలో ఉన్న ప‌లు విద్యా సంస్థ‌ల విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శ్రీ‌న‌గ‌ర్ ఎన్ఐటీ లో చ‌దువుతున్నారు 300 మంది స్టూడెంట్స్. ఇందులో 10 మంది తెలుగు వారు ఉన్నారు. త‌మ‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కోరుతున్నారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.

Top News


LATEST NEWS   Sep 12,2026 10:42 am
ఇరాన్ అధ్యక్షుడి చేయి పట్టుకున్న మోదీ!
బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ వేదికగా ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేయి పట్టుకుని నడుస్తున్న దృశ్యం హాట్ టాపిక్ అవుతోంది. వారి వెంటే రష్యా...
LATEST NEWS   Sep 12,2026 10:42 am
ఇరాన్ అధ్యక్షుడి చేయి పట్టుకున్న మోదీ!
బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ వేదికగా ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చేయి పట్టుకుని నడుస్తున్న దృశ్యం హాట్ టాపిక్ అవుతోంది. వారి వెంటే రష్యా...
TECHNOLOGY   Sep 12,2026 07:23 am
నాట్యాన్ని చాలా సహజంగా చేసిన రోబో!
‘మాయ’ హ్యూమనాయిడ్‌ రోబోను మన దేశానికి చెందిన ట్యూస్‌డే ల్యాబ్స్‌, మాస్టర్స్‌ యూనియన్‌ అభివృద్ధి చేశాయి. అవతార్‌ కోసం కామెరూన్‌ వాడిన మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని, రీయిన్‌ఫోర్స్‌మెంట్‌...
TECHNOLOGY   Sep 12,2026 07:23 am
నాట్యాన్ని చాలా సహజంగా చేసిన రోబో!
‘మాయ’ హ్యూమనాయిడ్‌ రోబోను మన దేశానికి చెందిన ట్యూస్‌డే ల్యాబ్స్‌, మాస్టర్స్‌ యూనియన్‌ అభివృద్ధి చేశాయి. అవతార్‌ కోసం కామెరూన్‌ వాడిన మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని, రీయిన్‌ఫోర్స్‌మెంట్‌...
LATEST NEWS   Sep 11,2026 08:38 pm
Statue of Unity: A Monument to India’s Unity
LATEST NEWS   Sep 11,2026 08:38 pm
Statue of Unity: A Monument to India’s Unity
⚠️ You are not allowed to copy content or view source