Logo
Download our app
ఆందోళనలో శ్రీనగర్ NIT విద్యార్థులు
NEWS   May 10,2025 12:36 pm
భార‌త్, పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పాకిస్తాన్ శ్రీ‌న‌గ‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డింది. ఈఘ‌ట‌న‌లో డ్రోన్ల దెబ్బ‌కు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. దీంతో ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో శ్రీ‌న‌గ‌ర్, జ‌మ్మూలో ఉన్న ప‌లు విద్యా సంస్థ‌ల విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శ్రీ‌న‌గ‌ర్ ఎన్ఐటీ లో చ‌దువుతున్నారు 300 మంది స్టూడెంట్స్. ఇందులో 10 మంది తెలుగు వారు ఉన్నారు. త‌మ‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కోరుతున్నారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.

Top News


LATEST NEWS   Apr 09,2026 08:31 pm
నాడు ఢీ అంటే ఢీ - నేడు ఒకే గూడు!
నాటి ప్రత్యర్థులను మిత్రులు కాబోతున్నారు. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ పడ్డ KCR, జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండ‌బోతున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గులాబీ అధినేతకు...
LATEST NEWS   Apr 09,2026 08:31 pm
నాడు ఢీ అంటే ఢీ - నేడు ఒకే గూడు!
నాటి ప్రత్యర్థులను మిత్రులు కాబోతున్నారు. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ పడ్డ KCR, జీవన్ రెడ్డి ఒకే పార్టీలో ఉండ‌బోతున్నారు. ఆ ఎలక్షన్స్‌లో గులాబీ అధినేతకు...
LATEST NEWS   Apr 09,2026 03:06 pm
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర...
LATEST NEWS   Apr 09,2026 03:06 pm
'ఆయిల్ పామ్'పై అవగాహన సదస్సు
HYD: నల్గొండ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ సొ సైటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతుల అవ‌గా హ‌న సదస్సు కొత్తపేటలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర...
LIFE STYLE   Apr 09,2026 11:17 am
కార్టునిజం
LIFE STYLE   Apr 09,2026 11:17 am
కార్టునిజం
⚠️ You are not allowed to copy content or view source