Logo
Download our app
ఆందోళనలో శ్రీనగర్ NIT విద్యార్థులు
NEWS   May 10,2025 12:36 pm
భార‌త్, పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పాకిస్తాన్ శ్రీ‌న‌గ‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డింది. ఈఘ‌ట‌న‌లో డ్రోన్ల దెబ్బ‌కు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. దీంతో ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో శ్రీ‌న‌గ‌ర్, జ‌మ్మూలో ఉన్న ప‌లు విద్యా సంస్థ‌ల విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శ్రీ‌న‌గ‌ర్ ఎన్ఐటీ లో చ‌దువుతున్నారు 300 మంది స్టూడెంట్స్. ఇందులో 10 మంది తెలుగు వారు ఉన్నారు. త‌మ‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కోరుతున్నారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.

Top News


BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...
BIG NEWS   Apr 21,2026 12:26 pm
திருவாரூரில் பாஜகவிற்கு அண்ணாமலை பிரச்சாரம்
திருவாரூர் மாவட்டத்தில் பாஜக சார்பில் போட்டியிடும் வேட்பாளரை ஆதரித்து அண்ணாமலை தீவிர பிரச்சாரத்தில் ஈடுபட்டார். நகரின் முக்கிய பகுதிகளில் சுற்றுப்பயணம் மேற்கொண்ட அவர், பொதுமக்களை நேரடியாக சந்தித்து...
LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...
LATEST NEWS   Apr 21,2026 12:24 pm
రేవంత్‌కు కాదు, కేసీఆర్‌కే పాడుతా
కేసీఆర్‌కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, సీఎం రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని సింగ‌ర్ మ‌ధుప్రియ‌ స్ప‌ష్టం చేశారు. జగిత్యాల కేసీఆర్...
LATEST NEWS   Apr 21,2026 11:18 am
శిక్షణ కోసం సింగాపూర్‌కు మంత్రులు
ఏపీ ప్రభుత్వానికి చెందిన 7గురు మంత్రుల బృందం నేటి నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్న అధ్యయన పర్యటనలో భాగంగా సింగాపూర్‌కు చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన...
LATEST NEWS   Apr 21,2026 11:18 am
శిక్షణ కోసం సింగాపూర్‌కు మంత్రులు
ఏపీ ప్రభుత్వానికి చెందిన 7గురు మంత్రుల బృందం నేటి నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్న అధ్యయన పర్యటనలో భాగంగా సింగాపూర్‌కు చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన...
⚠️ You are not allowed to copy content or view source