Logo
Download our app
ఆందోళనలో శ్రీనగర్ NIT విద్యార్థులు
NEWS   May 10,2025 12:36 pm
భార‌త్, పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పాకిస్తాన్ శ్రీ‌న‌గ‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డింది. ఈఘ‌ట‌న‌లో డ్రోన్ల దెబ్బ‌కు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. దీంతో ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో శ్రీ‌న‌గ‌ర్, జ‌మ్మూలో ఉన్న ప‌లు విద్యా సంస్థ‌ల విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శ్రీ‌న‌గ‌ర్ ఎన్ఐటీ లో చ‌దువుతున్నారు 300 మంది స్టూడెంట్స్. ఇందులో 10 మంది తెలుగు వారు ఉన్నారు. త‌మ‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కోరుతున్నారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.

Top News


LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...
LATEST NEWS   May 10,2026 11:12 pm
మాఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం
హైదరాబాద్‌లోని తమ నివాసానికి ప్రధాని మోదీ రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. ప్రధాని మోదీకి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో...
LATEST NEWS   May 10,2026 07:08 pm
మోదీ ఆశీర్వాదం ఉంటే.. తెలంగాణ అభివృద్ధి: CM రేవంత్
ప్రధాని మోదీ ప్రణాళిక వికసిత్‌ భారత్‌తో కలిసి నడుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి, అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. HICCలో ప్రధాని చేతుల...
LATEST NEWS   May 10,2026 07:08 pm
మోదీ ఆశీర్వాదం ఉంటే.. తెలంగాణ అభివృద్ధి: CM రేవంత్
ప్రధాని మోదీ ప్రణాళిక వికసిత్‌ భారత్‌తో కలిసి నడుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నిక‌లు ముగిశాయి కాబ‌ట్టి, అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. HICCలో ప్రధాని చేతుల...
LATEST NEWS   May 10,2026 07:00 pm
తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తాం: మోదీ
తెలంగాణ‌లో కూడా అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప‌శ్చిమ...
LATEST NEWS   May 10,2026 07:00 pm
తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తాం: మోదీ
తెలంగాణ‌లో కూడా అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ అన్నారు. మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప‌శ్చిమ...
⚠️ You are not allowed to copy content or view source