Logo
Download our app
ఆందోళనలో శ్రీనగర్ NIT విద్యార్థులు
NEWS   May 10,2025 12:36 pm
భార‌త్, పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పాకిస్తాన్ శ్రీ‌న‌గ‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డింది. ఈఘ‌ట‌న‌లో డ్రోన్ల దెబ్బ‌కు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. దీంతో ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో శ్రీ‌న‌గ‌ర్, జ‌మ్మూలో ఉన్న ప‌లు విద్యా సంస్థ‌ల విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శ్రీ‌న‌గ‌ర్ ఎన్ఐటీ లో చ‌దువుతున్నారు 300 మంది స్టూడెంట్స్. ఇందులో 10 మంది తెలుగు వారు ఉన్నారు. త‌మ‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కోరుతున్నారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.

Top News


LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
LATEST NEWS   May 16,2025 01:11 pm
ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశం కుద‌ర‌దు
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రతిపక్షాల డిమాండ్‌పై కేంద్రం ఒప్పుకోలేదు. భారత్ పాక్ ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించేందుకు స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్...
LATEST NEWS   May 16,2025 10:08 am
భ‌క్తుల మ‌నోభావాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో...
LATEST NEWS   May 16,2025 10:08 am
భ‌క్తుల మ‌నోభావాల‌ను కాపాడ‌ట‌మే ల‌క్ష్యం
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తిరుమ‌ల భద్రత‌పై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ మాట్లాడుత ఇటీవల పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో తిరుమల ఆలయంలో...
LATEST NEWS   May 16,2025 09:57 am
టిటిడికి రూ.1.40 కోట్ల ఎన్నారై భ‌క్తుడి విరాళం
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్...
LATEST NEWS   May 16,2025 09:57 am
టిటిడికి రూ.1.40 కోట్ల ఎన్నారై భ‌క్తుడి విరాళం
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్...
⚠️ You are not allowed to copy content or view source