Logo
Download our app
ఆందోళనలో శ్రీనగర్ NIT విద్యార్థులు
NEWS   May 10,2025 12:36 pm
భార‌త్, పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పాకిస్తాన్ శ్రీ‌న‌గ‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డింది. ఈఘ‌ట‌న‌లో డ్రోన్ల దెబ్బ‌కు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. దీంతో ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో శ్రీ‌న‌గ‌ర్, జ‌మ్మూలో ఉన్న ప‌లు విద్యా సంస్థ‌ల విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శ్రీ‌న‌గ‌ర్ ఎన్ఐటీ లో చ‌దువుతున్నారు 300 మంది స్టూడెంట్స్. ఇందులో 10 మంది తెలుగు వారు ఉన్నారు. త‌మ‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కోరుతున్నారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.

Top News


LATEST NEWS   Aug 18,2026 08:26 pm
జిజ్ఞాస రాష్ట్రస్థాయి ప్రదర్శనలో జగిత్యాల విద్యార్థినుల ప్రతిభ
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు జిజ్ఞాస రాష్ట్రస్థాయి విద్యార్థి అధ్యయన ప్రాజెక్ట్‌ ప్రదర్శనలో ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌ నాంపల్లిలో జరిగిన ప్రదర్శనలో హిందీ-తెలుగు భాషల్లో సమాన...
LATEST NEWS   Aug 18,2026 08:26 pm
జిజ్ఞాస రాష్ట్రస్థాయి ప్రదర్శనలో జగిత్యాల విద్యార్థినుల ప్రతిభ
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు జిజ్ఞాస రాష్ట్రస్థాయి విద్యార్థి అధ్యయన ప్రాజెక్ట్‌ ప్రదర్శనలో ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌ నాంపల్లిలో జరిగిన ప్రదర్శనలో హిందీ-తెలుగు భాషల్లో సమాన...
LATEST NEWS   Aug 18,2026 08:25 pm
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
కొడిమ్యాల మండలంలో భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కొడిమ్యాల తహసీల్దార్...
LATEST NEWS   Aug 18,2026 08:25 pm
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
కొడిమ్యాల మండలంలో భూ భారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కొడిమ్యాల తహసీల్దార్...
LATEST NEWS   Aug 18,2026 08:25 pm
రిజిస్ట్రేషన్ ఒకరి పేరున.. రికార్డుల్లో మరొకరి పేరు!
భీమిలి: పద్మనాభం మండలం కొరాడ గ్రామంలో భూమి రిజిస్ట్రేషన్ ఒకరి పేరున ఉండగా, రెవెన్యూ రికార్డుల్లో మరో వ్యక్తి పేరు నమోదు కావడం కలకలం రేపింది. అప్పలరాజు...
LATEST NEWS   Aug 18,2026 08:25 pm
రిజిస్ట్రేషన్ ఒకరి పేరున.. రికార్డుల్లో మరొకరి పేరు!
భీమిలి: పద్మనాభం మండలం కొరాడ గ్రామంలో భూమి రిజిస్ట్రేషన్ ఒకరి పేరున ఉండగా, రెవెన్యూ రికార్డుల్లో మరో వ్యక్తి పేరు నమోదు కావడం కలకలం రేపింది. అప్పలరాజు...
⚠️ You are not allowed to copy content or view source