Logo
Download our app
ఆందోళనలో శ్రీనగర్ NIT విద్యార్థులు
NEWS   May 10,2025 12:36 pm
భార‌త్, పాకిస్తాన్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో పాకిస్తాన్ శ్రీ‌న‌గ‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డింది. ఈఘ‌ట‌న‌లో డ్రోన్ల దెబ్బ‌కు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించింది. దీంతో ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో శ్రీ‌న‌గ‌ర్, జ‌మ్మూలో ఉన్న ప‌లు విద్యా సంస్థ‌ల విద్యార్థులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. శ్రీ‌న‌గ‌ర్ ఎన్ఐటీ లో చ‌దువుతున్నారు 300 మంది స్టూడెంట్స్. ఇందులో 10 మంది తెలుగు వారు ఉన్నారు. త‌మ‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని కోరుతున్నారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.

Top News


ENTERTAINMENT   Jul 20,2026 04:06 pm
ఒకేసారి 6 భాషల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్లు
బిగ్‌బాస్‌ అభిమానులకు జియోస్టార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్లు సెప్టెంబరులో ప్రారంభం కానున్నాయి....
ENTERTAINMENT   Jul 20,2026 04:06 pm
ఒకేసారి 6 భాషల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్లు
బిగ్‌బాస్‌ అభిమానులకు జియోస్టార్‌ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్‌ కొత్త సీజన్లు సెప్టెంబరులో ప్రారంభం కానున్నాయి....
ENTERTAINMENT   Jul 20,2026 03:40 pm
దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దు: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు...
ENTERTAINMENT   Jul 20,2026 03:40 pm
దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయొద్దు: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు...
ENTERTAINMENT   Jul 20,2026 03:40 pm
నెల గడిచినా యూనిఫాంలు అందలేదు.. విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి: PDSU
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలకు పైగా గడిచినా నిర్మల్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని PDSU జిల్లా...
ENTERTAINMENT   Jul 20,2026 03:40 pm
నెల గడిచినా యూనిఫాంలు అందలేదు.. విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి: PDSU
విద్యా సంవత్సరం ప్రారంభమై నెలకు పైగా గడిచినా నిర్మల్ జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని PDSU జిల్లా...
⚠️ You are not allowed to copy content or view source