Logo
Download our app
భార‌త్ ను క‌వ్విస్తున్న పాకిస్తాన్
NEWS   May 10,2025 11:50 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. రోజు రోజుకు పాకిస్తాన్ రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. 24 చోట్ల ఫైట‌ర్ జెట్స్ తో దాడికి య‌య‌త్నిస్తోంద‌న్నారు. స‌రిహ‌ద్దుల వెంట భారీగా దాడులు చేప‌ట్టింద‌న్నారు. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా త్రివిధ ద‌ళాలు గ‌ట్టిగా బ‌దులు ఇస్తున్నామ‌య‌ని చెప్పారు.

Top News


LATEST NEWS   Sep 03,2026 12:18 pm
ఉక్రెయిన్‌ దాడిలో జగిత్యాల వాసి మృతి
ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్ (42) మృతి చెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న...
LATEST NEWS   Sep 03,2026 12:18 pm
ఉక్రెయిన్‌ దాడిలో జగిత్యాల వాసి మృతి
ఉక్రెయిన్‌పై రష్యా చేసిన భారీ దాడిలో జగిత్యాల జిల్లా హస్నాబాద్‌ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్‌గౌడ్ (42) మృతి చెందాడు. మంగళవారం ఉదయం తాను నివాసం ఉంటున్న...
LATEST NEWS   Sep 03,2026 11:56 am
ఒక్క‌సారి భ‌గ్గుమ‌న్న బంగారం ధ‌ర‌
భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 3 రోజులుగా వరుసగా పతనమైన ధరలు నేడు ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు మేర పెరిగాయి. డాలర్ బలహీనపడటం, యూఎస్...
LATEST NEWS   Sep 03,2026 11:56 am
ఒక్క‌సారి భ‌గ్గుమ‌న్న బంగారం ధ‌ర‌
భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 3 రోజులుగా వరుసగా పతనమైన ధరలు నేడు ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు మేర పెరిగాయి. డాలర్ బలహీనపడటం, యూఎస్...
LATEST NEWS   Sep 03,2026 11:51 am
శిరీష కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్‌ హామీ
ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన నర్సు ఊకే శిరీష కుటుంబాన్ని బుధవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా...
LATEST NEWS   Sep 03,2026 11:51 am
శిరీష కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్‌ హామీ
ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన నర్సు ఊకే శిరీష కుటుంబాన్ని బుధవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా...
⚠️ You are not allowed to copy content or view source