Logo
Download our app
భార‌త్ ను క‌వ్విస్తున్న పాకిస్తాన్
NEWS   May 10,2025 11:50 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. రోజు రోజుకు పాకిస్తాన్ రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. 24 చోట్ల ఫైట‌ర్ జెట్స్ తో దాడికి య‌య‌త్నిస్తోంద‌న్నారు. స‌రిహ‌ద్దుల వెంట భారీగా దాడులు చేప‌ట్టింద‌న్నారు. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా త్రివిధ ద‌ళాలు గ‌ట్టిగా బ‌దులు ఇస్తున్నామ‌య‌ని చెప్పారు.

Top News


BIG NEWS   Aug 10,2026 03:46 pm
ఏపీలో డోలీ కష్టాలకు గుడ్‌బై.....
గిరిజనప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్లే దుస్థితికి శాశ్వత పరిష్కారం లభించనుంది. మారుమూల గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు కనెక్టివిటీ...
BIG NEWS   Aug 10,2026 03:46 pm
ఏపీలో డోలీ కష్టాలకు గుడ్‌బై.....
గిరిజనప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్లే దుస్థితికి శాశ్వత పరిష్కారం లభించనుంది. మారుమూల గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు కనెక్టివిటీ...
LATEST NEWS   Aug 10,2026 03:44 pm
రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ సునీత లేఖ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి వివేకా హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హత్య జరిగి ఏడేళ్లయినా...
LATEST NEWS   Aug 10,2026 03:44 pm
రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ సునీత లేఖ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి వివేకా హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హత్య జరిగి ఏడేళ్లయినా...
BIG NEWS   Aug 10,2026 03:38 pm
ఏపీలో పట్టాలెక్కనున్న మెట్రో
ఏపీ వాసులకు గుడ్ న్యూస్. విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమయ్యాయి. రెండు...
BIG NEWS   Aug 10,2026 03:38 pm
ఏపీలో పట్టాలెక్కనున్న మెట్రో
ఏపీ వాసులకు గుడ్ న్యూస్. విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమయ్యాయి. రెండు...
⚠️ You are not allowed to copy content or view source