Logo
Download our app
భార‌త్ ను క‌వ్విస్తున్న పాకిస్తాన్
NEWS   May 10,2025 11:50 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. రోజు రోజుకు పాకిస్తాన్ రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. 24 చోట్ల ఫైట‌ర్ జెట్స్ తో దాడికి య‌య‌త్నిస్తోంద‌న్నారు. స‌రిహ‌ద్దుల వెంట భారీగా దాడులు చేప‌ట్టింద‌న్నారు. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా త్రివిధ ద‌ళాలు గ‌ట్టిగా బ‌దులు ఇస్తున్నామ‌య‌ని చెప్పారు.

Top News


LATEST NEWS   Apr 29,2026 10:57 pm
చిరుతతో పోరాడి కాపాడిన పాప‌ తండ్రి
గుజరాత్‌: ఛోటా ఉదైపూర్ జిల్లా రస్లీ గ్రామంలో తండ్రి ధైర్యసాహసం ప్రదర్శించి చిరుత నోట్లో చిక్కుకున్న నాలుగేళ్ల కుమార్తెను ప్రాణాలతో కాపాడాడు. సురేష్ రాథ్వా కుమార్తె ఇంటి...
LATEST NEWS   Apr 29,2026 10:57 pm
చిరుతతో పోరాడి కాపాడిన పాప‌ తండ్రి
గుజరాత్‌: ఛోటా ఉదైపూర్ జిల్లా రస్లీ గ్రామంలో తండ్రి ధైర్యసాహసం ప్రదర్శించి చిరుత నోట్లో చిక్కుకున్న నాలుగేళ్ల కుమార్తెను ప్రాణాలతో కాపాడాడు. సురేష్ రాథ్వా కుమార్తె ఇంటి...
LATEST NEWS   Apr 29,2026 10:42 pm
మ‌మ‌త‌ కోటలో కమలం వికాసం?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో అధికార TMC, BJP మధ్య హోరాహోరీ పోరు...
LATEST NEWS   Apr 29,2026 10:42 pm
మ‌మ‌త‌ కోటలో కమలం వికాసం?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం, రాష్ట్రంలో అధికార TMC, BJP మధ్య హోరాహోరీ పోరు...
LATEST NEWS   Apr 29,2026 09:43 pm
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...
LATEST NEWS   Apr 29,2026 09:43 pm
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
నిర్మల్ జిల్లాలో ఇసుక అక్రమ త్రవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ,...
⚠️ You are not allowed to copy content or view source