Logo
Download our app
భార‌త్ ను క‌వ్విస్తున్న పాకిస్తాన్
NEWS   May 10,2025 11:50 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. రోజు రోజుకు పాకిస్తాన్ రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. 24 చోట్ల ఫైట‌ర్ జెట్స్ తో దాడికి య‌య‌త్నిస్తోంద‌న్నారు. స‌రిహ‌ద్దుల వెంట భారీగా దాడులు చేప‌ట్టింద‌న్నారు. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా త్రివిధ ద‌ళాలు గ‌ట్టిగా బ‌దులు ఇస్తున్నామ‌య‌ని చెప్పారు.

Top News


LATEST NEWS   Aug 30,2026 04:25 pm
ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ...
LATEST NEWS   Aug 30,2026 04:25 pm
ఏజెన్సీ ప్రాంత సమస్యల సాధనకు కృషి చేయాలి: లక్ష్మణ్ నాయక్
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గిరిజన లంబాడి సంఘాల అత్యవసర సమావేశం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీఓ...
LATEST NEWS   Aug 30,2026 04:25 pm
కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి: గంగుల
కరీంనగర్ 58వ డివిజన్‌ టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.50 లక్షల యుఐడిఎఫ్ (UIDF) నిధులతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ ఆర్‌సీసీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే...
LATEST NEWS   Aug 30,2026 04:25 pm
కరీంనగర్ అభివృద్ధికి నిరంతరం కృషి: గంగుల
కరీంనగర్ 58వ డివిజన్‌ టవర్ సర్కిల్ ప్రాంతంలో రూ.50 లక్షల యుఐడిఎఫ్ (UIDF) నిధులతో చేపట్టిన ఎస్‌డబ్ల్యూజీ ఆర్‌సీసీ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే...
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు....
LATEST NEWS   Aug 30,2026 04:24 pm
తారు రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద ₹33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు....
⚠️ You are not allowed to copy content or view source