Logo
Download our app
భార‌త్ ను క‌వ్విస్తున్న పాకిస్తాన్
NEWS   May 10,2025 11:50 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. రోజు రోజుకు పాకిస్తాన్ రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. 24 చోట్ల ఫైట‌ర్ జెట్స్ తో దాడికి య‌య‌త్నిస్తోంద‌న్నారు. స‌రిహ‌ద్దుల వెంట భారీగా దాడులు చేప‌ట్టింద‌న్నారు. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా త్రివిధ ద‌ళాలు గ‌ట్టిగా బ‌దులు ఇస్తున్నామ‌య‌ని చెప్పారు.

Top News


BIG NEWS   Apr 20,2026 07:48 pm
జీవన్ రెడ్డికి BRS కండువా వేసిన KCR
జగిత్యాల: టీ జీవన్ రెడ్డి BRS పార్టీలో చేరారు. ప్రజా ఆశీర్వాద సభ వేదికపై జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువా వేసిన కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు....
BIG NEWS   Apr 20,2026 07:48 pm
జీవన్ రెడ్డికి BRS కండువా వేసిన KCR
జగిత్యాల: టీ జీవన్ రెడ్డి BRS పార్టీలో చేరారు. ప్రజా ఆశీర్వాద సభ వేదికపై జీవన్ రెడ్డి మెడలో గులాబీ కండువా వేసిన కెసిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు....
LATEST NEWS   Apr 20,2026 12:28 pm
కేవలం ₹5లకే 3 పూటలా భోజనం: సీఎం
ప్రతి ఒక్కరి కడుపు నిండాలని.. ఎవరూ ఆకలిలో ఉండకూడదనేదే అన్న క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్న ఎన్టీఆర్.. తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమం...
LATEST NEWS   Apr 20,2026 12:28 pm
కేవలం ₹5లకే 3 పూటలా భోజనం: సీఎం
ప్రతి ఒక్కరి కడుపు నిండాలని.. ఎవరూ ఆకలిలో ఉండకూడదనేదే అన్న క్యాంటీన్ల ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్న ఎన్టీఆర్.. తిరుమలలో ప్రారంభించిన అన్నప్రసాదం కార్యక్రమం...
LATEST NEWS   Apr 20,2026 11:56 am
32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్
సైబర్ క్రైమ్ కేటుగాళ్లతో చేతులు కలిపి కస్టమర్ల ఖాతాలను మ్యూల్ అకౌంట్స్‌గా మార్చి సుమారు రూ.150 కోట్లు కొళ్లగొట్టిన 52 మందిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు...
LATEST NEWS   Apr 20,2026 11:56 am
32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్
సైబర్ క్రైమ్ కేటుగాళ్లతో చేతులు కలిపి కస్టమర్ల ఖాతాలను మ్యూల్ అకౌంట్స్‌గా మార్చి సుమారు రూ.150 కోట్లు కొళ్లగొట్టిన 52 మందిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు...
⚠️ You are not allowed to copy content or view source