Logo
Download our app
భార‌త్ ను క‌వ్విస్తున్న పాకిస్తాన్
NEWS   May 10,2025 11:50 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. రోజు రోజుకు పాకిస్తాన్ రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. 24 చోట్ల ఫైట‌ర్ జెట్స్ తో దాడికి య‌య‌త్నిస్తోంద‌న్నారు. స‌రిహ‌ద్దుల వెంట భారీగా దాడులు చేప‌ట్టింద‌న్నారు. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా త్రివిధ ద‌ళాలు గ‌ట్టిగా బ‌దులు ఇస్తున్నామ‌య‌ని చెప్పారు.

Top News


LATEST NEWS   Aug 18,2026 08:23 pm
కరీంనగర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ACB తనిఖీలు
కరీంనగర్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతుల మంజూరులో ఆలస్యం, అక్రమాలు...
LATEST NEWS   Aug 18,2026 08:23 pm
కరీంనగర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ACB తనిఖీలు
కరీంనగర్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతుల మంజూరులో ఆలస్యం, అక్రమాలు...
LATEST NEWS   Aug 18,2026 08:22 pm
ఘనంగా నేతాజీ వర్ధంతి వేడుకలు
రాయికల్ మండలం మైతాపూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా మైతాపూర్ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. గ్రామ కూడలిలో ఏర్పాటు...
LATEST NEWS   Aug 18,2026 08:22 pm
ఘనంగా నేతాజీ వర్ధంతి వేడుకలు
రాయికల్ మండలం మైతాపూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా మైతాపూర్ గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. గ్రామ కూడలిలో ఏర్పాటు...
LATEST NEWS   Aug 18,2026 05:33 pm
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కొరడా
ఎమ్మిగనూరు పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ యన్. గంగిరెడ్డి సూచనల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో...
LATEST NEWS   Aug 18,2026 05:33 pm
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై కొరడా
ఎమ్మిగనూరు పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ యన్. గంగిరెడ్డి సూచనల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో...
⚠️ You are not allowed to copy content or view source