Logo
Download our app
భార‌త్ ను క‌వ్విస్తున్న పాకిస్తాన్
NEWS   May 10,2025 11:50 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది క‌ల్న‌ల్ సోఫియా ఖురేషి. రోజు రోజుకు పాకిస్తాన్ రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. 24 చోట్ల ఫైట‌ర్ జెట్స్ తో దాడికి య‌య‌త్నిస్తోంద‌న్నారు. స‌రిహ‌ద్దుల వెంట భారీగా దాడులు చేప‌ట్టింద‌న్నారు. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా త్రివిధ ద‌ళాలు గ‌ట్టిగా బ‌దులు ఇస్తున్నామ‌య‌ని చెప్పారు.

Top News


TECHNOLOGY   Sep 12,2026 07:23 am
నాట్యాన్ని చాలా సహజంగా చేసిన రోబో!
‘మాయ’ హ్యూమనాయిడ్‌ రోబోను మన దేశానికి చెందిన ట్యూస్‌డే ల్యాబ్స్‌, మాస్టర్స్‌ యూనియన్‌ అభివృద్ధి చేశాయి. అవతార్‌ కోసం కామెరూన్‌ వాడిన మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని, రీయిన్‌ఫోర్స్‌మెంట్‌...
TECHNOLOGY   Sep 12,2026 07:23 am
నాట్యాన్ని చాలా సహజంగా చేసిన రోబో!
‘మాయ’ హ్యూమనాయిడ్‌ రోబోను మన దేశానికి చెందిన ట్యూస్‌డే ల్యాబ్స్‌, మాస్టర్స్‌ యూనియన్‌ అభివృద్ధి చేశాయి. అవతార్‌ కోసం కామెరూన్‌ వాడిన మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీని, రీయిన్‌ఫోర్స్‌మెంట్‌...
LATEST NEWS   Sep 11,2026 08:38 pm
Statue of Unity: A Monument to India’s Unity
LATEST NEWS   Sep 11,2026 08:38 pm
Statue of Unity: A Monument to India’s Unity
LATEST NEWS   Sep 11,2026 05:03 pm
ఎక్సైజ్ అధికారులకు సన్మానం
కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పోశెట్టి, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయ్ సిద్ధార్థ, కిరణ్‌లను MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి....
LATEST NEWS   Sep 11,2026 05:03 pm
ఎక్సైజ్ అధికారులకు సన్మానం
కామారెడ్డి ఎక్సైజ్ సీఐ పోశెట్టి, ఎస్‌ఐలు శ్రీనివాస్, విజయ్ సిద్ధార్థ, కిరణ్‌లను MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య, అంబేద్కర్ సంఘం కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి....
⚠️ You are not allowed to copy content or view source