Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Jul 06,2026 12:38 pm
జూలై 31లోపే ITR ఫైల్ ఇలా చేయండి
ఈ నెల (జూలై 31)లోపే ITR ఫైల్ చేయడానికి గడువు. 3 ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జీతం వంటివి ఉన్నవారు ITR వెబ్‌సైట్ e-filing portalలో...
LATEST NEWS   Jul 06,2026 12:38 pm
జూలై 31లోపే ITR ఫైల్ ఇలా చేయండి
ఈ నెల (జూలై 31)లోపే ITR ఫైల్ చేయడానికి గడువు. 3 ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. జీతం వంటివి ఉన్నవారు ITR వెబ్‌సైట్ e-filing portalలో...
LATEST NEWS   Jul 06,2026 11:43 am
భారీగా పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం రూ. 240 ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర, ప్రస్తుతం రూ. 360కి చేరింది. ఇటీవల...
LATEST NEWS   Jul 06,2026 11:43 am
భారీగా పెరిగిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. 10రోజుల క్రితం రూ. 240 ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర, ప్రస్తుతం రూ. 360కి చేరింది. ఇటీవల...
LATEST NEWS   Jul 06,2026 11:29 am
కేకే, విజయలక్ష్మిలను కలిసిన అహ్మద్
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (కేకే), రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె....
LATEST NEWS   Jul 06,2026 11:29 am
కేకే, విజయలక్ష్మిలను కలిసిన అహ్మద్
HYD: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (కేకే), రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎస్.జె.కె....
⚠️ You are not allowed to copy content or view source