Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Jul 03,2026 09:51 pm
మ‌ళ్ళీ దూసుకుపోతున్న బంగారం!
ఇటీవ‌ల వ‌రుస‌గా త‌గ్గుతున్న‌ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,700 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jul 03,2026 09:51 pm
మ‌ళ్ళీ దూసుకుపోతున్న బంగారం!
ఇటీవ‌ల వ‌రుస‌గా త‌గ్గుతున్న‌ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,700 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల...
LATEST NEWS   Jul 03,2026 09:43 pm
కేటీఆర్ 50వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యత
HYD:మాజీ మంత్రి కేటీఆర్ తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు...
LATEST NEWS   Jul 03,2026 09:43 pm
కేటీఆర్ 50వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యత
HYD:మాజీ మంత్రి కేటీఆర్ తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు...
LATEST NEWS   Jul 03,2026 09:37 pm
కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం కేశవపురం వద్ద కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలతో...
LATEST NEWS   Jul 03,2026 09:37 pm
కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాధపురం కేశవపురం వద్ద కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో పురస్కరించుకొని కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలతో...
⚠️ You are not allowed to copy content or view source