Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   May 16,2026 11:43 pm
భగీరథ్‌ను పోలీసుల‌కు అప్ప‌గించాం
పోక్సో కేసులో తన కుమారుడు భగీరథ్‌ను చట్టంపై గౌరవంతో పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. భగీరథ్‌ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆధారాలు పరిశీలించిన...
LATEST NEWS   May 16,2026 11:43 pm
భగీరథ్‌ను పోలీసుల‌కు అప్ప‌గించాం
పోక్సో కేసులో తన కుమారుడు భగీరథ్‌ను చట్టంపై గౌరవంతో పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. భగీరథ్‌ ఎలాంటి తప్పూ చేయలేదని, ఆధారాలు పరిశీలించిన...
LATEST NEWS   May 16,2026 11:31 pm
శ్రీపురంలో ఘనంగా హిందూ సమ్మేళనం
హిందూ సంస్కృతి చాలా గొప్పదని ఆ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచార ప్రముఖుల శంకరయ్య అన్నారు. శ్రీపురంలో సిరిపురంతో పాటు సమీప...
LATEST NEWS   May 16,2026 11:31 pm
శ్రీపురంలో ఘనంగా హిందూ సమ్మేళనం
హిందూ సంస్కృతి చాలా గొప్పదని ఆ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచార ప్రముఖుల శంకరయ్య అన్నారు. శ్రీపురంలో సిరిపురంతో పాటు సమీప...
LATEST NEWS   May 16,2026 02:15 pm
పెట్రోల్ ధ‌ర రూ. 10 పెరిగే అవ‌కాశం
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు సగటున రూ.3 పెరిగాయి. అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం వ‌ల్ల‌ ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో 15-20 రోజుల్లో ఇంధన ధరలు...
LATEST NEWS   May 16,2026 02:15 pm
పెట్రోల్ ధ‌ర రూ. 10 పెరిగే అవ‌కాశం
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు సగటున రూ.3 పెరిగాయి. అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం వ‌ల్ల‌ ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో 15-20 రోజుల్లో ఇంధన ధరలు...
⚠️ You are not allowed to copy content or view source