Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Jun 07,2026 12:29 am
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ తమ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు....
LATEST NEWS   Jun 07,2026 12:29 am
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ తమ ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు....
LATEST NEWS   Jun 07,2026 12:24 am
USAలో తెలంగాణ యువకుడి కాల్చివేత
అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన యువకుడు కుంచ అన్షుల్ దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ...
LATEST NEWS   Jun 07,2026 12:24 am
USAలో తెలంగాణ యువకుడి కాల్చివేత
అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన యువకుడు కుంచ అన్షుల్ దారుణ హత్యకు గురయ్యాడు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన అన్షుల్ అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ...
LATEST NEWS   Jun 07,2026 12:16 am
నిరుద్యోగ యువతతో జూపెళ్లి దుర్గాప్రసాద్ భేటీ
పాల్వంచ పట్టణంలోని లైబ్రరీని బీఆర్‌ఎస్‌వీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ఆయన...
LATEST NEWS   Jun 07,2026 12:16 am
నిరుద్యోగ యువతతో జూపెళ్లి దుర్గాప్రసాద్ భేటీ
పాల్వంచ పట్టణంలోని లైబ్రరీని బీఆర్‌ఎస్‌వీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు జూపెళ్లి దుర్గాప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ఆయన...
⚠️ You are not allowed to copy content or view source