Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Jan 04,2026 02:55 pm
వెనిజులా అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో...
LATEST NEWS   Jan 04,2026 02:55 pm
వెనిజులా అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్
అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడంతో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలో...
LATEST NEWS   Jan 04,2026 11:25 am
సంక్రాంతి ఎఫెక్ట్.. బస్సుల్లో ఛార్జీల మోత!
సంక్రాంతి సందడి మొదలవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు అమాంతం పెంచేస్తున్నాయి. సాధారణ రోజుల్లో HYD నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700గా ఉంటుంది. కానీ ప్రస్తుతం కొన్ని...
LATEST NEWS   Jan 04,2026 11:25 am
సంక్రాంతి ఎఫెక్ట్.. బస్సుల్లో ఛార్జీల మోత!
సంక్రాంతి సందడి మొదలవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు అమాంతం పెంచేస్తున్నాయి. సాధారణ రోజుల్లో HYD నుంచి విజయవాడకు బస్సు ఛార్జీ రూ.700గా ఉంటుంది. కానీ ప్రస్తుతం కొన్ని...
LATEST NEWS   Jan 04,2026 11:24 am
లాడ్జిలో యువకుడు ఆత్మహత్య
నిర్మల్ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌కు చెందిన సాయికుమార్ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని మయూరి హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. మరుసటి...
LATEST NEWS   Jan 04,2026 11:24 am
లాడ్జిలో యువకుడు ఆత్మహత్య
నిర్మల్ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌కు చెందిన సాయికుమార్ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం నిర్మల్ పట్టణంలోని మయూరి హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. మరుసటి...
⚠️ You are not allowed to copy content or view source