Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


BIG NEWS   May 09,2026 07:10 pm
సీఎంగా విజయ్ ఆదివారం ప్ర‌మాణం
TVK అధినేత విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెజారిటీకి కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పరిశీలించిన అనంతరం,...
BIG NEWS   May 09,2026 07:10 pm
సీఎంగా విజయ్ ఆదివారం ప్ర‌మాణం
TVK అధినేత విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెజారిటీకి కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పరిశీలించిన అనంతరం,...
LATEST NEWS   May 09,2026 04:47 pm
హెచ్‌పీవీ టీకాతో క్యాన్సర్ నివారణ సాధ్యం
గువ్వలదొడ్డి గ్రామంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ కన్వీనర్ లింగన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ టీకా గర్భాశయ క్యాన్సర్‌తో...
LATEST NEWS   May 09,2026 04:47 pm
హెచ్‌పీవీ టీకాతో క్యాన్సర్ నివారణ సాధ్యం
గువ్వలదొడ్డి గ్రామంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ కన్వీనర్ లింగన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ టీకా గర్భాశయ క్యాన్సర్‌తో...
LATEST NEWS   May 09,2026 04:46 pm
మోదీ వ‌చ్చాక 9 మంది బీజేపీ సీఎంలు
2014లో ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం విస్తరించింది. హరియాణా, మహారాష్ట్రలతో ప్రారంభమై అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, త్రిపుర, ఒడిశా, బిహార్...
LATEST NEWS   May 09,2026 04:46 pm
మోదీ వ‌చ్చాక 9 మంది బీజేపీ సీఎంలు
2014లో ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం విస్తరించింది. హరియాణా, మహారాష్ట్రలతో ప్రారంభమై అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, త్రిపుర, ఒడిశా, బిహార్...
⚠️ You are not allowed to copy content or view source