Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Jun 03,2026 05:29 pm
కొమిరెడ్డి రాములుకి ఎమ్మెల్యే నివాళి
మెట్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా...
LATEST NEWS   Jun 03,2026 05:29 pm
కొమిరెడ్డి రాములుకి ఎమ్మెల్యే నివాళి
మెట్‌పల్లిలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా...
LATEST NEWS   Jun 03,2026 05:27 pm
అక్రమ లేఅవుట్ ల హద్దులను తొలగించిన అధికారులు
మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6, 7వ వార్డుల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ ల హద్దురాళ్లు, ఖనీలను మున్సిపల్ అధికారులు జేసీబీ తో తొలగించారు. కమిషనర్...
LATEST NEWS   Jun 03,2026 05:27 pm
అక్రమ లేఅవుట్ ల హద్దులను తొలగించిన అధికారులు
మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6, 7వ వార్డుల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ ల హద్దురాళ్లు, ఖనీలను మున్సిపల్ అధికారులు జేసీబీ తో తొలగించారు. కమిషనర్...
LATEST NEWS   Jun 03,2026 05:25 pm
కొమిరెడ్డి సేవలు స్మరించుకున్న మంత్రి
మెట్ పల్లిలో కోమిరెడ్డి రాములు జయంతి వేడుకలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములు చిత్ర పటానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులకు...
LATEST NEWS   Jun 03,2026 05:25 pm
కొమిరెడ్డి సేవలు స్మరించుకున్న మంత్రి
మెట్ పల్లిలో కోమిరెడ్డి రాములు జయంతి వేడుకలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాములు చిత్ర పటానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబ సభ్యులకు...
⚠️ You are not allowed to copy content or view source