Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   May 28,2026 11:08 pm
మొబైల్ ఫోన్ అప్పగించిన త్రీ టౌన్ పోలీసులు
కొత్తగూడెం ప్రగతి నగర్‌కు చెందిన చంద్రగిరి నాగేశ్వరరావు మొబైల్ ఫోన్ చోరీకి గురికావడంతో స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు...
LATEST NEWS   May 28,2026 11:08 pm
మొబైల్ ఫోన్ అప్పగించిన త్రీ టౌన్ పోలీసులు
కొత్తగూడెం ప్రగతి నగర్‌కు చెందిన చంద్రగిరి నాగేశ్వరరావు మొబైల్ ఫోన్ చోరీకి గురికావడంతో స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు...
LATEST NEWS   May 28,2026 11:07 pm
ముప్పిడి శ్రీనివాస్ జ్ఞాపకార్థం మొక్కల పంపిణీ
రామవరం ప్రశాంతి నికేతన్ నివాసంలో ముప్పిడి శ్రీనివాస్ పెద్దకర్మ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బంధుమిత్రులకు సుమారు 100 మొక్కలను పంపిణీ చేశారు. ముప్పిడి శ్రీనివాస్ జ్ఞాపకార్థంగా...
LATEST NEWS   May 28,2026 11:07 pm
ముప్పిడి శ్రీనివాస్ జ్ఞాపకార్థం మొక్కల పంపిణీ
రామవరం ప్రశాంతి నికేతన్ నివాసంలో ముప్పిడి శ్రీనివాస్ పెద్దకర్మ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బంధుమిత్రులకు సుమారు 100 మొక్కలను పంపిణీ చేశారు. ముప్పిడి శ్రీనివాస్ జ్ఞాపకార్థంగా...
BIG NEWS   May 28,2026 11:06 pm
బాధితుల‌ను పరామర్శించిన పైడి ఎల్లారెడ్డి
రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో...
BIG NEWS   May 28,2026 11:06 pm
బాధితుల‌ను పరామర్శించిన పైడి ఎల్లారెడ్డి
రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో...
⚠️ You are not allowed to copy content or view source