Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Jul 16,2026 03:24 pm
రాజ్యసభకు నటి రుక్మిణి మల్లిక్ రాజీనామా
మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు నటి రుక్మిణీ మలిక్. రాజ్యసభ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు టీఎంసీ ఎంపీ, నటి రుక్మిణీ...
LATEST NEWS   Jul 16,2026 03:24 pm
రాజ్యసభకు నటి రుక్మిణి మల్లిక్ రాజీనామా
మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు నటి రుక్మిణీ మలిక్. రాజ్యసభ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు టీఎంసీ ఎంపీ, నటి రుక్మిణీ...
LATEST NEWS   Jul 16,2026 03:16 pm
ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలపై KTR ప్రశంసలు
సాధారణంగా బీఆర్ఎస్-టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. అయితే ఈసారి భిన్నంగా ఏపీ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమయిన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి...
LATEST NEWS   Jul 16,2026 03:16 pm
ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలపై KTR ప్రశంసలు
సాధారణంగా బీఆర్ఎస్-టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది. అయితే ఈసారి భిన్నంగా ఏపీ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమయిన ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి...
LATEST NEWS   Jul 16,2026 03:13 pm
ఏపీ మద్యం రవాణా కేసులో నిందితులకి ఈడీ కస్టడీ
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం రవాణా కేసులో లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో...
LATEST NEWS   Jul 16,2026 03:13 pm
ఏపీ మద్యం రవాణా కేసులో నిందితులకి ఈడీ కస్టడీ
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం రవాణా కేసులో లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో నిందితులను ఈడీ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ కేసులో...
⚠️ You are not allowed to copy content or view source