Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Apr 18,2026 04:10 pm
చిన్నారి పునర్వికకు పునర్జన్మ!
అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో పోరాడుతున్న చిన్నారి పునర్విక పునర్జన్మ పొందింది. దాతల ద్వారా సేకరించిన ₹10కోట్లు, ప్రభుత్వం తరఫున మరో ₹6కోట్లు వెచ్చించి రూ.16...
LATEST NEWS   Apr 18,2026 04:10 pm
చిన్నారి పునర్వికకు పునర్జన్మ!
అరుదైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీతో పోరాడుతున్న చిన్నారి పునర్విక పునర్జన్మ పొందింది. దాతల ద్వారా సేకరించిన ₹10కోట్లు, ప్రభుత్వం తరఫున మరో ₹6కోట్లు వెచ్చించి రూ.16...
LATEST NEWS   Apr 18,2026 02:57 pm
దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్‌గా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ...
LATEST NEWS   Apr 18,2026 02:57 pm
దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్‌గా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయ, తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ...
LATEST NEWS   Apr 18,2026 02:30 pm
మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 3 రోజుల ర్యాలీ తరువాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్...
LATEST NEWS   Apr 18,2026 02:30 pm
మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 3 రోజుల ర్యాలీ తరువాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్...
⚠️ You are not allowed to copy content or view source