Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Sep 08,2026 07:06 pm
ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా..
హసన్ పర్తి మండల కేంద్రంలో express బస్సులను నిలపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్యఅతిథిగా...
LATEST NEWS   Sep 08,2026 07:06 pm
ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా..
హసన్ పర్తి మండల కేంద్రంలో express బస్సులను నిలపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్యఅతిథిగా...
LATEST NEWS   Sep 08,2026 07:05 pm
ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
హనుమకొండలోని సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ...
LATEST NEWS   Sep 08,2026 07:05 pm
ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
హనుమకొండలోని సుబేదారి రెడ్ క్రాస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ...
LATEST NEWS   Sep 08,2026 07:04 pm
మంత్రితో సమావేశమైన కుడా చైర్మన్
వరంగల్ కుడా చైర్మన్ గుండు సుధారాణి మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ గా నియమితులైన సుధారాణిని మంత్రి పొన్నం ప్రభాకర్...
LATEST NEWS   Sep 08,2026 07:04 pm
మంత్రితో సమావేశమైన కుడా చైర్మన్
వరంగల్ కుడా చైర్మన్ గుండు సుధారాణి మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ గా నియమితులైన సుధారాణిని మంత్రి పొన్నం ప్రభాకర్...
⚠️ You are not allowed to copy content or view source