Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   May 20,2026 12:05 pm
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని...
LATEST NEWS   May 20,2026 12:05 pm
₹10 కోట్ల విలువ చేసే ఫోన్లు రికవరీ
తిరుపతి జిల్లాలో పోయిన, చోరీకి గురైన 500 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి మొత్తం విలువ రూ.10 కోట్ల 52 లక్షలకు పైగా ఉంటుందని...
LATEST NEWS   May 20,2026 11:48 am
పాములు ఆడించే వ్య‌క్తిగా మోదీ.. నార్వే ప‌త్రిక‌లో వివాదాస్ప‌ద కార్టూన్
నార్వేకు చెందిన అఫ్టెన్‌పోస్ట‌న్ అనే ప‌త్రిక వివాదాస్ప‌ద కార్టూన్ వేసింది. ప్ర‌ధాని మోదీని పాములు ఆడించే వ్య‌క్తిగా త‌న కార్టూన్‌లో చిత్రీక‌రించింది. దీంతో నార్వేపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి....
LATEST NEWS   May 20,2026 11:48 am
పాములు ఆడించే వ్య‌క్తిగా మోదీ.. నార్వే ప‌త్రిక‌లో వివాదాస్ప‌ద కార్టూన్
నార్వేకు చెందిన అఫ్టెన్‌పోస్ట‌న్ అనే ప‌త్రిక వివాదాస్ప‌ద కార్టూన్ వేసింది. ప్ర‌ధాని మోదీని పాములు ఆడించే వ్య‌క్తిగా త‌న కార్టూన్‌లో చిత్రీక‌రించింది. దీంతో నార్వేపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి....
LATEST NEWS   May 20,2026 11:42 am
“దీక్ష కాదు.. పొలిటికల్ స్టంట్: నజీర్ అహ్మద్”
ఎమ్మిగనూరులో కోతుల బావి స్థల వివాదంపై వైసీపీ నేత నజీర్ అహ్మద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దయాసాగర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కౌన్సిల్ సమావేశంలో షెడ్ల నిర్మాణానికి...
LATEST NEWS   May 20,2026 11:42 am
“దీక్ష కాదు.. పొలిటికల్ స్టంట్: నజీర్ అహ్మద్”
ఎమ్మిగనూరులో కోతుల బావి స్థల వివాదంపై వైసీపీ నేత నజీర్ అహ్మద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు దయాసాగర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కౌన్సిల్ సమావేశంలో షెడ్ల నిర్మాణానికి...
⚠️ You are not allowed to copy content or view source