Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Sep 02,2026 05:08 pm
పీఎస్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
పినపాక మండలం ఏడూళ్లబయ్యారం పోలీస్‌స్టేషన్‌ను మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఫిర్యాదులను సత్వరం స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం...
LATEST NEWS   Sep 02,2026 05:08 pm
పీఎస్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
పినపాక మండలం ఏడూళ్లబయ్యారం పోలీస్‌స్టేషన్‌ను మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఫిర్యాదులను సత్వరం స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం...
LATEST NEWS   Sep 02,2026 05:08 pm
సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన మంత్రి కొండా సురేఖ తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు....
LATEST NEWS   Sep 02,2026 05:08 pm
సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన మంత్రి కొండా సురేఖ తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు....
LATEST NEWS   Sep 02,2026 03:31 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తెలంగాణ చౌక్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్...
LATEST NEWS   Sep 02,2026 03:31 pm
ఘనంగా పవన్ జన్మదిన వేడుకలు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తెలంగాణ చౌక్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కేక్...
⚠️ You are not allowed to copy content or view source