Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Jul 25,2026 12:01 pm
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా మర్రి పల్లి అరుణ్ మాదిగ నియామకం
కామారెడ్డిలో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నూతన పట్టణ కమిటీని ప్రకటించారు. మర్రిపల్లి అరుణ్ మాదిగను అధ్యక్షుడుగా, మంథని సామ్యెల్ మాదిగను...
LATEST NEWS   Jul 25,2026 12:01 pm
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా మర్రి పల్లి అరుణ్ మాదిగ నియామకం
కామారెడ్డిలో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నూతన పట్టణ కమిటీని ప్రకటించారు. మర్రిపల్లి అరుణ్ మాదిగను అధ్యక్షుడుగా, మంథని సామ్యెల్ మాదిగను...
LATEST NEWS   Jul 25,2026 12:00 pm
సాయగౌడ్ సమక్షంలో TRS పార్టీలో చేరిక
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామానికి చెందిన ఖాట్మండే శ్రవణ్ రావు, ఉత్నూర్ బీజేపీ గ్రామ ఇంచార్జి కయ్యాలా రవి, తమ పదవులకు రాజీనామా చేసి,...
LATEST NEWS   Jul 25,2026 12:00 pm
సాయగౌడ్ సమక్షంలో TRS పార్టీలో చేరిక
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్నూర్ గ్రామానికి చెందిన ఖాట్మండే శ్రవణ్ రావు, ఉత్నూర్ బీజేపీ గ్రామ ఇంచార్జి కయ్యాలా రవి, తమ పదవులకు రాజీనామా చేసి,...
LATEST NEWS   Jul 25,2026 12:00 pm
మాన్యం భూములను గ్రామ ప్రజలకు అప్పగించాలి
నాగర్ కర్నూల్ జిల్లా విపనగండ్ల గ్రామంలోని 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం ఆ గుత్తాధిపత్యం నుండి విడిపించి, గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్...
LATEST NEWS   Jul 25,2026 12:00 pm
మాన్యం భూములను గ్రామ ప్రజలకు అప్పగించాలి
నాగర్ కర్నూల్ జిల్లా విపనగండ్ల గ్రామంలోని 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం ఆ గుత్తాధిపత్యం నుండి విడిపించి, గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్...
⚠️ You are not allowed to copy content or view source