Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Jul 14,2026 07:40 pm
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు
పాల్వంచ పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విలువ పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్...
LATEST NEWS   Jul 14,2026 07:40 pm
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు
పాల్వంచ పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విలువ పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్...
LATEST NEWS   Jul 14,2026 07:37 pm
ప‌వ‌న్ కోలుకోవాల‌ని ప్ర‌త్యేక‌ పూజ‌లు
పాల్వంచ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి భుజాలకు జరిగిన స‌ర్జ‌రీ నుంచి త్వరగా కోలుకోవాలని రెట్టింపు...
LATEST NEWS   Jul 14,2026 07:37 pm
ప‌వ‌న్ కోలుకోవాల‌ని ప్ర‌త్యేక‌ పూజ‌లు
పాల్వంచ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి భుజాలకు జరిగిన స‌ర్జ‌రీ నుంచి త్వరగా కోలుకోవాలని రెట్టింపు...
LATEST NEWS   Jul 14,2026 07:35 pm
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కన్నుమూత‌
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత‌ ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స...
LATEST NEWS   Jul 14,2026 07:35 pm
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కన్నుమూత‌
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత‌ ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స...
⚠️ You are not allowed to copy content or view source