Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Sep 01,2026 08:38 pm
మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా...
LATEST NEWS   Sep 01,2026 08:38 pm
మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా...
LATEST NEWS   Sep 01,2026 08:36 pm
ఫీజుల దోపిడీ అరికట్టాలి: మంద నరేష్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కళాశాలలు ఫీజులతో దోపిడీకి పాల్పడుతున్నాయని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ ఆరోపించారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంను...
LATEST NEWS   Sep 01,2026 08:36 pm
ఫీజుల దోపిడీ అరికట్టాలి: మంద నరేష్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొన్ని కళాశాలలు ఫీజులతో దోపిడీకి పాల్పడుతున్నాయని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ ఆరోపించారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంను...
LATEST NEWS   Sep 01,2026 03:10 pm
కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుకు కొండా సురేఖ
కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లారు. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ సమావేశం అవుతారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున...
LATEST NEWS   Sep 01,2026 03:10 pm
కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుకు కొండా సురేఖ
కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ దిల్లీకి వెళ్లారు. AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ సమావేశం అవుతారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున...
⚠️ You are not allowed to copy content or view source