Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Sep 18,2026 03:44 pm
ఘనంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జన్మదినం
ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిటిడి కళ్యాణ మండపం వద్ద...
LATEST NEWS   Sep 18,2026 03:44 pm
ఘనంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి జన్మదినం
ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిటిడి కళ్యాణ మండపం వద్ద...
LATEST NEWS   Sep 18,2026 03:43 pm
పట్టణ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
పట్టణ పేదల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. జీ+8 నుంచి జీ+14 వరకు టవర్లను నిర్మించి, ఒక్కో ఫ్లాట్‌ను 430 చ.అ....
LATEST NEWS   Sep 18,2026 03:43 pm
పట్టణ పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
పట్టణ పేదల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. జీ+8 నుంచి జీ+14 వరకు టవర్లను నిర్మించి, ఒక్కో ఫ్లాట్‌ను 430 చ.అ....
LATEST NEWS   Sep 18,2026 09:17 am
KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు
హైదరాబాద్‌ KBR పార్క్‌ చుట్టూ ప్రతిపాదించిన పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్లాన్లలో ప్రభుత్వం మార్పులు చేయాలని భావిస్తోంది. ‘వన్‌వే’ విధానంతో ట్రాఫిక్‌ సాఫీగా సాగుతుండటంతో, రూ.1,090 కోట్ల...
LATEST NEWS   Sep 18,2026 09:17 am
KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు
హైదరాబాద్‌ KBR పార్క్‌ చుట్టూ ప్రతిపాదించిన పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్లాన్లలో ప్రభుత్వం మార్పులు చేయాలని భావిస్తోంది. ‘వన్‌వే’ విధానంతో ట్రాఫిక్‌ సాఫీగా సాగుతుండటంతో, రూ.1,090 కోట్ల...
⚠️ You are not allowed to copy content or view source