Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Aug 09,2026 10:06 am
మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
మాగనూర్: మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వాకిటి గోపాల్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు...
LATEST NEWS   Aug 09,2026 10:06 am
మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
మాగనూర్: మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వాకిటి గోపాల్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు...
LATEST NEWS   Aug 09,2026 10:05 am
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు
నిర్మల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నెత్తిన బోనాలు ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని...
LATEST NEWS   Aug 09,2026 10:05 am
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు
నిర్మల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నెత్తిన బోనాలు ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని...
LATEST NEWS   Aug 09,2026 12:01 am
కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!
తెలంగాణలో చేయూత పథకం కింద రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ షురూ అయింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌...
LATEST NEWS   Aug 09,2026 12:01 am
కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!
తెలంగాణలో చేయూత పథకం కింద రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ షురూ అయింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌...
⚠️ You are not allowed to copy content or view source