Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Apr 24,2026 10:06 pm
మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి...
LATEST NEWS   Apr 24,2026 10:06 pm
మంత్రాలయంలో వైభవంగా రథోత్సవం
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం సాయంత్రం శ్రీ ప్రహ్లాద రాయల రజత రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తిని రజత రథంపై ఆశీనులు చేసి...
LATEST NEWS   Apr 24,2026 10:05 pm
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని సారపాక ప్రాంతంలో ఓ జమైల్ తోటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు....
LATEST NEWS   Apr 24,2026 10:05 pm
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని సారపాక ప్రాంతంలో ఓ జమైల్ తోటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు....
LATEST NEWS   Apr 24,2026 09:55 pm
పోలీసులకు డీఐజీ ప్రశంసా పత్రాలు
ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసులను త్వరితగతిన ఛేదించి ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీనివాసులు మరియు పోలీసు సిబ్బందిని డీఐజీ విక్రాంత్ పాటిల్, జిల్లా ఇంచార్జ్...
LATEST NEWS   Apr 24,2026 09:55 pm
పోలీసులకు డీఐజీ ప్రశంసా పత్రాలు
ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసులను త్వరితగతిన ఛేదించి ప్రతిభ కనబరిచిన సీఐ శ్రీనివాసులు మరియు పోలీసు సిబ్బందిని డీఐజీ విక్రాంత్ పాటిల్, జిల్లా ఇంచార్జ్...
⚠️ You are not allowed to copy content or view source