Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Aug 30,2026 11:16 pm
కోళ్ల వ్యాన్ ఢీకొని ఆటోలోని వృద్ధురాలు మృతి
గంగాధర: వ్యవసాయ పనులకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మంగంపేటకు చెందిన లింగాల దేవమ్మ (55) మృతి చెందింది. ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
కోళ్ల వ్యాన్ ఢీకొని ఆటోలోని వృద్ధురాలు మృతి
గంగాధర: వ్యవసాయ పనులకు వెళ్తున్న ఆటోను కోళ్ల వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో మంగంపేటకు చెందిన లింగాల దేవమ్మ (55) మృతి చెందింది. ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్ హాల్...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
'జాంబీ రెడ్డి 2' పై తేలు విజయ ఫిర్యాదు
కరీంనగర్: 'జాంబీ రెడ్డి 2' సినిమాలో తన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను అనుమతి లేకుండా వాడారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ 1-టౌన్ పోలీసులకు...
LATEST NEWS   Aug 30,2026 11:16 pm
'జాంబీ రెడ్డి 2' పై తేలు విజయ ఫిర్యాదు
కరీంనగర్: 'జాంబీ రెడ్డి 2' సినిమాలో తన 'పున్నమ్మ పున్నమ్మ' పాటను అనుమతి లేకుండా వాడారని తెలంగాణ ఉద్యమ గాయకురాలు తేలు విజయ కరీంనగర్ 1-టౌన్ పోలీసులకు...
LATEST NEWS   Aug 30,2026 11:15 pm
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై నరేందర్‌ రెడ్డి ధ్వజం
రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన...
LATEST NEWS   Aug 30,2026 11:15 pm
బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై నరేందర్‌ రెడ్డి ధ్వజం
రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన...
⚠️ You are not allowed to copy content or view source