Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LIFE STYLE   Aug 07,2026 08:22 pm
సముద్రపు అలల్లా బావి నీరు
గుజరాత్‌లోని మోర్బి జిల్లా విర్పర్దా గ్రామంలో ఓ బావిలో నీరు సముద్రపు అలల్లా ఉబికి కల్లోలంగా మారడం కలకలం రేపుతోంది. 5 రోజులుగా ఈ వింత కొనసాగుతుండగా,...
LIFE STYLE   Aug 07,2026 08:22 pm
సముద్రపు అలల్లా బావి నీరు
గుజరాత్‌లోని మోర్బి జిల్లా విర్పర్దా గ్రామంలో ఓ బావిలో నీరు సముద్రపు అలల్లా ఉబికి కల్లోలంగా మారడం కలకలం రేపుతోంది. 5 రోజులుగా ఈ వింత కొనసాగుతుండగా,...
LATEST NEWS   Aug 07,2026 08:00 pm
సీఎం బాధ్యత వహించాలి: బీఎస్పీ
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందడం బాధాకరమని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత...
LATEST NEWS   Aug 07,2026 08:00 pm
సీఎం బాధ్యత వహించాలి: బీఎస్పీ
నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి రంజిత్ పాము కాటుతో మృతి చెందడం బాధాకరమని, దీనికి సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత...
LATEST NEWS   Aug 07,2026 07:59 pm
తెలంగాణ‌లో ఒంటరిగానే బీజేపీ పోటీ
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ...
LATEST NEWS   Aug 07,2026 07:59 pm
తెలంగాణ‌లో ఒంటరిగానే బీజేపీ పోటీ
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జనసేనతో సహా ఏ పార్టీతోనూ...
⚠️ You are not allowed to copy content or view source