Logo
Download our app
ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ర‌ద్దు
NEWS   May 10,2025 08:11 am
భారత్ - పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతున్నవేళ ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అధికారిక ప్రకటన తరువాత జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్లకు ఈ నెల 15 వరకు విమానాలను రద్దు చేసిన‌ట్లు తెలిపింది.

Top News


LATEST NEWS   Sep 06,2026 10:15 am
గుజరాత్‌లో తెలంగాణ మీడియా బృందం
పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 10 మంది తెలం గాణ జర్నలిస్టుల బృందం గుజరాత్‌లో వారం రోజుల పర్యటన చేస్తోంది. సెప్టెంబర్ 12 వరకు జరిగే పర్యటనకు మీడియా...
LATEST NEWS   Sep 06,2026 10:15 am
గుజరాత్‌లో తెలంగాణ మీడియా బృందం
పీఐబీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 10 మంది తెలం గాణ జర్నలిస్టుల బృందం గుజరాత్‌లో వారం రోజుల పర్యటన చేస్తోంది. సెప్టెంబర్ 12 వరకు జరిగే పర్యటనకు మీడియా...
ASTROLOGY   Sep 06,2026 06:30 am
300 ఏళ్ల తర్వాత నిత్య జలాభిషేకం!
ములుగు: వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 300 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం పునఃప్రారంభమైంది. 17వ శతాబ్దంలో భూకంపంతో ఆలయ గర్భగుడి...
ASTROLOGY   Sep 06,2026 06:30 am
300 ఏళ్ల తర్వాత నిత్య జలాభిషేకం!
ములుగు: వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 300 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి నిత్య జలాభిషేకం పునఃప్రారంభమైంది. 17వ శతాబ్దంలో భూకంపంతో ఆలయ గర్భగుడి...
LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...
LATEST NEWS   Sep 05,2026 10:19 pm
విద్యుత్ షాక్‌తో చిన్నారి మృతి
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీరభద్రనగర్‌లో తీవ్ర విషాదం. విద్యుత్ షాక్ తో ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. వీరభద్రనగర్ కు చెందిన...
⚠️ You are not allowed to copy content or view source