Logo
Download our app
జమ్మూ కశ్మీర్‌లో హై అలెర్ట్
NEWS   May 10,2025 07:00 am
జమ్మూకశ్మీర్‌లో భారీ శబ్దాలతో పేలుళ్లు జరుగుతున్నాయని తెలిపారు సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ , చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకూడదని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాల‌ని సూచించారు. ఆధారాలు లేని, ధృవీకరించని వార్తలను వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Top News


LATEST NEWS   May 30,2026 09:55 am
భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న ఆమె.. ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్క‌డి శిల్పకళను చూసి టిఫానీ...
LATEST NEWS   May 30,2026 09:55 am
భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దిల్లీ చేరుకున్న ఆమె.. ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్క‌డి శిల్పకళను చూసి టిఫానీ...
LATEST NEWS   May 30,2026 09:33 am
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌!
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పేరు ఖరారైనట్లు స‌మాచారం. జూన్‌ 3న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శనివారం సాయంత్రం...
LATEST NEWS   May 30,2026 09:33 am
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌!
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పేరు ఖరారైనట్లు స‌మాచారం. జూన్‌ 3న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శనివారం సాయంత్రం...
LATEST NEWS   May 29,2026 04:43 pm
పోక్సో: ముగిసిన బండి భగీరథ్ కస్టడీ
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణ ముగియడంతో కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
LATEST NEWS   May 29,2026 04:43 pm
పోక్సో: ముగిసిన బండి భగీరథ్ కస్టడీ
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణ ముగియడంతో కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source