Logo
Download our app
జమ్మూ కశ్మీర్‌లో హై అలెర్ట్
NEWS   May 10,2025 07:00 am
జమ్మూకశ్మీర్‌లో భారీ శబ్దాలతో పేలుళ్లు జరుగుతున్నాయని తెలిపారు సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ , చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకూడదని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాల‌ని సూచించారు. ఆధారాలు లేని, ధృవీకరించని వార్తలను వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Top News


LATEST NEWS   Apr 28,2026 11:04 am
నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్
మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిడి యత్నాల కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు...
LATEST NEWS   Apr 28,2026 11:04 am
నాసిక్ TCS మతమార్పిడి కేసులో ట్విస్ట్
మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మతమార్పిడి యత్నాల కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తన సహోద్యోగిని ఇస్లాం మతంలోకి మార్చేందుకు...
LATEST NEWS   Apr 28,2026 10:52 am
తెలంగాణలో అతిభారీ ఉష్ణోగ్రతలు!
తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మెండోరా(నిజామాబాద్)లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45...
LATEST NEWS   Apr 28,2026 10:52 am
తెలంగాణలో అతిభారీ ఉష్ణోగ్రతలు!
తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మెండోరా(నిజామాబాద్)లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45...
TECHNOLOGY   Apr 28,2026 10:43 am
గూగుల్‌ AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.1.35 లక్షల కోట్ల...
TECHNOLOGY   Apr 28,2026 10:43 am
గూగుల్‌ AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన
విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.1.35 లక్షల కోట్ల...
⚠️ You are not allowed to copy content or view source